అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి.
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్య�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ఎక్కువ �
అందరికీ అన్నం పెట్టే రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వరుణుడు.. ఇంకో వైపు సర్కారు నిర్లక్ష్యం తో అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వడ్ల సేకరణను గాలికొదిలేసింది. అరకొరగా కొనుగోలు కేంద్రా
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటినా పొద్దుతిరుగుడు, మక్కల కొనుగోళ్లు పూర్తి కాలేదు. మార్చి 17న మక్కల కొనుగోళ్లు, మార్చి 21న సన్ఫ్లవర్ క
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభ�
Gutha Sukender Reddy | ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తుందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకి ఇస్తున్నార
రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఎక్కడిక్కడ కొనుగోలు సెంటర్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆరుగాలం క ష్టపడి పండించిన మక్క పంట అగ్నికి ఆ హుతైంది. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెం శివారులోని ఓ రైతు మక్కపంటకు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది.
మొక్కజొన్న అమ్ముకోవడం రైతుకు గగనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామగ్రామాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పాలన�
దేశానికి అన్నం పెడుతున్న రైతులను రేవంత్ సర్కార్ గోసపెడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడాప్రాంగణం ఆవరణలో జాంబవ �