పెన్పహాడ్ మండలంలో ఈ యాసంగిలో 33 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే ఇప్పటివరకు ఒక్క గింజ కొన్న పాపానపోలేదని..రైస్ మిల్ కేటాయించపోతే ఎవరు కొనాలి..? ఎలా తూకం వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండేది. 20002013 మధ్య సగటు సాగునీటి విస్తీర్ణం సుమారు 20%25% మాత్రమే ఉండేది. మొత్తం సాగుభూమిలో 75% పైగా వర్షాలపై ఆధారపడి ఉండేది.
నాగర్కర్నూ ల్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొనుగోలు నిలిచిపోవడంతో మార్కె ట్ మొత్తం మొక్కజొన్న ధాన్యంతో నిండిపోయింది. రెండు వారాలు కావస్తున్నా కనీసం గన్నీ బ�
మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సాగునే నమ్ముకున్న రైతుల కోసం మేమున్నాం అంటూ నడుం బిగించింది. ఆరుగాలం పంట పండించి అమ్ముకునేందుక�
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహ
రైతులు మాత్రమే ఓటర్లుగా ఉండే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్ సర్కార్ జంకుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ ఎన్నిక జరిగినా రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదన్న భయంతో ప్రభుత
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనలేని దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. మక్కజొన్న కు మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
Urea App | రైతులకు యూరియా సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ గందరగోళంగా ఉన్నదని, దానిని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్�
సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టు�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రా�
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రైతులందరూ సుఖసంతోషాలతో జీవిస్తే.. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా, దుర్భిక్షంగా మారిందని, వారి మెడకు ఉరితాళ్లు బిగించినట్లు అయ్యిందని మాజీ ఎమ్
farmers | రైతులు సంవత్సరమంతా కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేందుకు కొనుగోలు కేంద్రాలు కీలకంగా మారాయని బేగంపేట సర్పంచ్ మంతెన చంటి తెలిపారు.