జడ్చర్లలోని పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు జడ్చర్ల-కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
ఇంధనం లేకుండా బతుకుబండి కదలని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏర్పడిన ఆయిల్ కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఆయిల్ కోసం అరికోస పడుతున్నారు.
జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొ
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపే�
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఒక వైపు కోసిన వడ్లకు అధికారులు కాంటాలు వేయకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందిపడుతుండగా, మరోవైపు కోతకొచ్చిన వరిని కోయడానికి హార్వెస్టర్లు సిద్�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార �
Farmers | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారగా, ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాత�
తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్ద మొక్కజొన్న సంచుల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు దొరకడం లేదని రాత్రిపూటనే వచ్చి పీఏసీసీఎస్ క�
మండలంలోని మొండిగౌరెల్లిలో భూముల సర్వే జోరుగా సాగుతున్నది. గ్రామంలో ఉన్న 19, 68, 127 సర్వేనంబర్లలోని అసైన్డ్ భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 127 సర్వే నంబర్లో భ�
Pratima Singh | రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయం లో వచ్చేలా పర్యవేక్షణ చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �