రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘ఓ రైతు రేపు రా’ అనే మాట ట్రెండింగ్లో ఉన్నది. యూరియా కోసం ప్యాక్స్ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ‘స్టాక్ లేదు రేపు రండి’ అంటూ అధికారులు చెప్తున్నారు.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగ�
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
Harish Rao | కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని మాజ
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.