‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదేశ�
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా �
తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేం ద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
జొన్న పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శనగ కొనుగోళ్లను మధ్యలోనే వదిలేసింది. ఇక పరిమితంగానే మక్కలను కొంటున్నది. ధాన్యం కొనుగోళ్ల సంగతి సరేసరి. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర�
జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వ�
రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏ
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా
Paddy Procurement Scam | వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తమను నిండాముంచిందని ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ధర్నాకు దిగారు. కుషాయిగూడ సుభాష్నగర్లోని కంపెనీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.