దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సోమవారం ఆమె పర్యటించారు. వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో
మక్కజొన్న సాగు రోజు రోజుకు భారంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో పాటు, మార్కెట్లో లభిస్తున్న ధర రైతులకు నిరాశే మిగులు తున్నది. చివరికి పంట అమ్ముకునేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మా�
మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైత�
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ము
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు - ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు.
తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్ర�
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �
మొద ట్లో ఆయిల్ పాం సాగుబడులకు ఉత్సాహం కనబర్చిన రైతులు ప్రస్తుతం నిరాధారణకు గురువుతున్నారు. ఏడాదిలోపు స్థానికంగా ఆయిల్పాం కర్మాగారం ఏర్పాటు చేయిస్తామని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గాలి జ�
మక్క జొన్నలు కొనుగోలు చేయడంలేదని నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, మా ర్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ ని రోడ్డెక్కారు. అధికారం యం త్రాంగం
సోలార్ వద్దు.. వ్యవసాయం ముద్దు అని వనపర్తి మండలం సవాయిగూడెం రైతులు ఆందోళన చేపట్టారు. సవాయిగూడెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 117లోని భూమిలో ఆదివారం రైతులు నిరసన వ్యక్తం చేస్తూ సోలార్ వద్దు వ్యవసాయం ము�
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా