రైతులకు సరిపడా ఎరువులను అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎరువులను అందించడం�
మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూరియాను అందుబాటులో ఉంచి
ప్రతీ రైతుకు యూరియా అందేట్లు చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశ�
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో ఎస్సారెస్పీ కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అ�
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా (Urea) కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శక్రవారం రాత్రి సహకారం సంఘానికి 2
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి అనక యూరియా కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు పడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా గోస తప్పడం లేదు. వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు పెరుగుతున్న సమయంలో అందించాల్సిన యూరియా అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
యూరియా కోసం సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పీఏసీఎస్ గోదాం వద్ద అన్నదాతలు శుక్రవారం ఉదయం నుంచి నిరీక్షించగా రాత్రి వేళ పంపిణీ చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన అవసరమని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాల
Nano Urea | నానో యూరియా వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పె�
బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు.