కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స�
ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగం�
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద
N kodanda Reddy | రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా
నాగర్కర్నూల్ జిల్లాలో మక్కలు పండించిన రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం కారణంగా జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు మక్కలతో ని
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ కోటలకు బీటలు వారడం మొదలైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతుండగా, అంతటా కల్లోలం రేగుతున్నది. అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పో�
‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్ర
అన్నదాతలకు ‘భరో సా’ ఇవ్వడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల చొప్పు న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆపై మాటతప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్పటికే మూడ�
యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసు పు, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా�
ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ హామీల అమలు, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, ప్రజల నిరసనలు, నిలదీతలతో ఉద్రిక్తతకు దారి తీశ�
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
సాగు నీళ్ల కోసం పొలాలు నోళ్లు తెరుస్తున్నాయి. తడులు అందక చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండుతున్నాయి. ఆదుకుంటాయనుకున్న కాల్వల్లో నీళ్లు రాక.. వాగులు, చెరువులు, బావుల్లో జలాలు లేక.. నెర్రెలుబారుతున్న పంటలను చూస�