‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేద�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు.
స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్�
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుసంధానం చేస్తూ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు త మ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారని, మా జ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర సోమవారం క్వింటా రూ.21 వేలు పలికింది. కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం మార్కెట్కు 13లక్షల మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్�
యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభ�
పేదలపై ప్రభుత్వం పగబట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కలలో వచ్చిన ప్రాజెక్టును కట్టడానికి పేద ప్రజల ఇండ్లను కూలస్తామంటున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్రెడ్డి అన్నార
పంటలు పండించేందుకు ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతలు.. వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక.. కాంటాలు కాక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుత�