తమ భూము ల జోలికి రావొద్దని ఫార్మాసిటీ బాధిత రై తులు అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు రేడియ ల్ సర్వే చేసేందుకు టీజీఐఐస�
తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తా�
నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాప
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు.
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ�
ఆయిల్పామ్ పంటను సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. మంగళవారం కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ �
ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వ
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క�
ఆయిల్పామ్ తోటల సాగు ఏటా విస్తరిస్తున్నది. వరికి ప్రత్నామ్నాయంగా దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే పామాయిల్ను గత కేసీఆర్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీతో పాటు 30 ఏళ్ల పాటు రాబడి వస్తుందని, ఏ
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష
యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కొరత కారణంగా రైతులకు సమస్యగా మారింది. నిత్యం యూరియా దుకాణాల వద్ద రైతులు ఆరా తీస్తున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ కేంద్రాల