సీతారామ ప్రాజెక్టు పంట కాలువ సర్వేను రైతులు అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో చోటుచేసుకున్నది. ప్రాజెక్టు కాలువ విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ తమ సిబ్బందిత
తెలంగాణ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మాజీ
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యాన సాంకేతిక సమాచార కేంద్రాన్ని ఉద్యాన వర్సిటీలో త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు వర్సిటీ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు.
శనగ కొనుగోళ్లపై స్పష్టత కరవైంది. రైతులు సాగుచేసిన శనగ పంటకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత కరువైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైత
రైతుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాం�
కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,�
Industrial Park | రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్ రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవ�
అధికార కాంగ్రెస్ పార్టీ భూదాహనికి బలైపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి పనుల పేరిట దళితులు, బీసీల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారి కి తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో తీ�
పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ
సూర్యాపేట జిల్లా పరిధిలోని కాళేశ్వరం ఆయకట్టు రైతులకు ఆపతి వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో యాసంగిలో(నాలుగు సార్లు) వరి పంట ఎండుతూ వస్తోంది. చిన్నపాటి సాకు చూపి కాళేశ్వరం �
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
వ్యాపారుల సిండికేట్ కారణంగా ఎర్రజొన్న ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.