మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేస్తామని సాక్షాత్తు సీఎం ఇచ్చిన మాట ఎటు పో యిందని.. రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలదీశారు.
సాగునీటి గండం ముంచుకొస్తున్నది. మెట్టప్రాంతాల్లో గోస తీవ్రమవుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. మరోవైపు కాలువల నిర్మాణం పూర్తికాక.. పూర్తయినా సిల�
ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది రైతులతో నిరసన దీక్ష
దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన పురుగు మందు పారాక్వాట్పై కేంద్రప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి డిమాండ్ చేశా
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెట్టు, పుట్ట.. గుడి, బడి.. చేను, చెల్క.. జాగా, ఇల్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఊరు ఊరంతా నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఇండ్లు, వ్యవసాయ భూములను ఉన్నపళంగా పీవోబీలో పొందుపరిచారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సరస్వతీ బరాజ్ సమీపంలో ఇసుక క్వారీ తవ్వకాలు ఆందోళనకు రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా బరాజ్ డౌన్ స్ట్రీమ్ �
రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన �
Harish rao | రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూ�
రాష్ట్ర సర్కార్ వైఫల్యంతో దేవాదుల ఆయకట్టు ఆగమైంది. చేతికొచ్చే దశలో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నా, సాగునీటి సరఫరా విషయంలో సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప�
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా యూనిట్గా ఉన్న యాప్ నమోదును ఇటీవలే రెండు మండలాలకు యూనిట్గా తీసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మం