గ్రామాల్లోని రైతులు ఆధునిక పద్ధతుల్లో పసుపు పంటను సాగు చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మండలంలో కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని రైతువేదిక కార్యాలయంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ధర్మసాగర్ రిజర్వాయర్ ఉత్తర డి-6 డిస్ట్రిబ్యూటరీ కాలువ. ఈ కాలువ అంతా పూడిక నిండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపె�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గడ్డు కాలం ఎదురవుతోంది. ఏడాది పొడవునా ఏ కాలమైన కష్టాలు మాత్రం తప్పడం లేదు. యాసంగిలో అగచాట్లు పడుతూ సీజన్ను నెట్టుకొచ్చారు.
గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారంటూ బంజారా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. మోపాల్ మండలం బైరాపూర్-కాల్పోల్ బీట్ పరిధిలో ప్రకాశ్ అనే ర�
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.
అనుకున్నట్టుగానే ఆగస్టులో యూరియా లోటు ఏర్పడింది. ప్రభుత్వం ప్రణాళిక లేమి, అధికారుల అలసత్వంతో కొరత తీవ్రమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతన్న దినదినం ఏ బాధైతే పడ్డాడో.. ఇప్పుడు మళ్లీ అదే నరకం చ
యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో పోలీసు పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
తెలంగాణ రాష్ట్ర రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కరువుకాటకాలతో అల్లాడిన రాష్ట్ర ప్రజానీకం కోసం మాజీ సీఎం కేసీఆర్ ముందుచ�
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతేనే కాంగ్రెసోళ్లు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రెండు పిల్లర్లకు రెండు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని
రాజకీయాల కోసం కాంగ్రెస్పార్టీ రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల�