కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మధ్యకాలంలో 981 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 825 మంది వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోగా 138
Nano Urea | డీలర్లు అందరూ నానో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని దుబ్బాక సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య కోరారు. నానో యూరియా వలన కలిగే లాభాలను వివరించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి-353(బీ) నిర్మాణ పనులు రైతులతోపాటు వాహనదారులకు శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపాసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44 ను కలిపేలా ఈ పనులు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాద�
రాష్ట్రంలో వరినాట్లు వేసుకుంటున్న సమయంలో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని, రేవంత్రెడ్డి పేరు చెబితేనే రైతులు కన్నెర చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార
తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన యువరైతు కోతి రాజుకు గ్రామ వాట్సాప్ గ్రూప్లో ‘పీఎం కిసాన్ యోజన’ పేరిట ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. కొద్దిసేపు ఇన్స్టాల్ అయిన సాఫ్ట్�
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
రైతు బీమా పథకంలో సీనియర్ సిటీజేన్స్ రైతులను సైతం చేర్చాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మ�
రాష్ట్రంలోని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నద ని రాష్ట్ర మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నేరేడుచర్ల �
Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�