ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు.
చివరి దశలో యాసంగి పంటలు ఎండుతున్నాయి. ఇంకో తడిపెడితే పంట చేతికొచ్చేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. చివరి తడికి పడరాని పాట్లు పడుతున్నారు. బయ్యారం మండలం జగ్గుతండా, బంజార తండాతోపాటు సరిహద్దు కురవి మం�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్లో రైతు పిట్టల ప్రశాంత్ తన ఎకరం పొలాన్ని కాపాడుకునేందుకు గురువారం ఒక్కో ట్యాంకర్కు రూ.500 చొప్పున 10 ట్యాంకర్లకు రూ.5వేలు వెచ్చించి నీరందించాడు.
Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస�
హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు.
అవసరం లేని చోట రిజర్వాయర్ నిర్మిస్తే రైతులకు నష్టం.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది... ప్రజాధనం వృథా అవుతుంది.. ఈ విషయాలన్నీ తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి గొల్లపల్లి-చీర్కపల్�
‘యాసంగిలో వరి పంటకు నీళ్లు పెడుదామంటే చెలిమెల ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు రావు..కరెంటు మోటార్ల ద్వారా నీళ్లు పెడుదామంటే కరెంటు ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో.. తెలియడం లేదు’ అంటూ ఆయకట్టు రైతులు ఆవేదన వ్
మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట�
సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజుల
అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ�
చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్ సూచించారు. కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలు ప�
jeevamrutham | రైతులు వ్యవసాయంలో కేవలం రసాయన ఎరువులపైన ఆధారపడకుండా పశువులు ఉన్న రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున తెలిపారు.
శనగ పంట రైతు చేతికి వస్తున్న క్రమంలో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఇదే అదనుగా తక్కువ ధరకే శనగ పంట కొనుగోలు చేస్తున్నారు.
‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా