జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిప
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు.
Collector Rahul Raj | భూసార పరీక్ష వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. మోదీ సర్కారు సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు పరిహారం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్రగాన్పల్లి, కాచ్వార్ గ్రామాల్లోని పంచాయతీ కార్�
యూరియా కోసం రైతులు గోస పడుతూనే ఉన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని పీఏసీఎస్ గోదాం వద్ద పడిగాపులు కాశారు. నాడు జీలుగ విత్తనాల కోసం ఇబ్బందులు పడితే, ఇప్పుడు నాట్లేసి నెల రోజులైనా యూరియ
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. 40 శాతం మంది అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూశారు.
సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువలోకి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతులు క�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఎస్సారెస్పీ ఎస్�
ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను పెట్టాలంటూ కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పుష్కలంగా ఎరువులు ఉన్నాయని చెప్తున్న సీఎం, మరోవైపు పోలీసులన�
కాళేశ్వరం జలాలను విడుదల చేసి వరద కాలువను నీటితో నింపాలని కథలాపూర్ (Kathalapur) రైతులు డిమాండ్ చేశారు. కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు మండల కేంద్రనికి చేరు
రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమైపోతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత సంక్షోభంగా పరిణమిస్తున్నది. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతు�