ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట గురువారం నిర్వహించిన గ్రామ/వార్డు సభలు గందరగోళంగా మారాయి. నిరసనలు, నిలదీతలతో హోరెత్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిసింది. ఆరు గ్యారంటీల అమలు,
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట, నంగునూరు మండలాల పరిధిలో విస్తరించిన మోయతుమ్మెదవాగు వాగు ఒకప్పుడు పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అక్రమార్కులు మోయతుమ్మెద వాగును గుల్ల చేసి
మండలంలోని రాయపల్లి బికేరు వాగులోకి గోదావరి జలాల రాకతో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాని�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయి
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోన�
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా తయారైంది సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్మించిన రైతుబజార్ పరిస్థితి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దే�
‘తలాపునా పారుతుంది గోదావరి మనసేను సెలక ఎడారి” అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాడుకున్న పాట మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నోట వినపడుతున్నది. సిద్దిపేట జిల్ల�
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు (రహదారికి) అడ్డుగా ఉన్న చెక్డ్యామ్లను సైతం ధ్వంసం చేస్తున్నారు. దీంతో చెక్డ్యామ్లకు ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు, ఇసుక �
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే కనీసం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా పరిహారం అందేద�
దండేపల్లి మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటా
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్�
Rythu Discom | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్' రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్త
రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా క్రయ విక్రయాలను సులభతరం చేసేందుకు తెచ్చిన డిజిటల్ వ్యవసాయ వాణిజ్య వేదిక ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) పథకం జనగామ వ్యవసాయ మార్కెట్లో నామ్కే వాస్తేగా మి�