వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
Siddipeta | సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు
సాగునీటి కోసం మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేశారు. మండలంలోని పొత్తూరు బానే మానేరు బ్రిడ్జిపై పలు గ్రామాల రైతులు సాగునీరు విడుదల చేయాలని �
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత
సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు.
ముందస్తుగా వేసిన మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా అవసరం రావడంతో బస్తాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. సీజన్లో వ్యవసాయ పనులు వదిలి సొసైటీ కార్యాలయాలు, గోడౌన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొద్దంతా పడ
‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఏటా 24 వేల కోట్ల వ్యయంతో 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.
రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అనుభవించిన ఈ బాధలు మళ్లీ ఇప్పుడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పునరావృతమయ్యాయి. సర్కారు చేతులెత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ
పంటలకు నాలుగు రోజుల్లోగా సాగునీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కాలం సరిగా లేకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీని నింప