Nadargul | ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది.
రామప్ప-రంగాయ చెరువు-పాకాల ప్రాజెక్టులో భాగమైన కాల్వలను సకాలంలో పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చేది లేదని పరిగి మండలంలోని రాపోల్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. పరిగి మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండస్ట
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
సింగూరు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని చిత్రియాల్లోని మంజీరా తీర ప్రాంతంలోని పంటలను రైత
వరి సాగుపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వరి సాగు తగ్గించి మిగతా పంటలు పండించాలని స్పష్టంచేశారు.
Power Cuts |‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియో�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు.
భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వారం రోజులుగా సర్వ ర్ మొరాయిస్తుండడంతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు భూభారతి దరఖాస్తుల పరి
ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఎల్4 కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు రాక సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రతి సీజన్లో రోజుకు 200 క్యూసెక్కుల �
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర