యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్
సందు దొరికితే చాలు.. సన్నధాన్యం రైతును నిలువు దోపి డీ చేసేందుకు రైసు మిల్లర్లు కుట్ర చేస్తున్నారు. ఆరంభంలో మంచి ధర పెట్టి తీరా ధాన్యం ట్రాక్టర్లు బారు లు తీరే సమయంలో ధరను అంతకంతకూ తగ్గించి వేస్తున్నారు. స�
జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 ర�
యాసంగి పంట పండించిన రైతుల ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సోమవారం రాత్రి మిల్లర్లతో రైతులు ఘర్షణకు దిగారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన
తెలంగాణలో కాంగ్రెస్ గడీలు, బేడీల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి�
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకుంటే సర్కార్కు భయమెందుకని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజాపాలన అంటే నిర్బంధపాలనేనా అని రాష్ట్రసర్కార్ను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్రావును ఎందుకు అరెస్ట్ చేశారని నిల
Pargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్
క్రాప్ లోన్ రెన్యువల్ కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల పెట్టే షరతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు యూరియా బుకింగ్ కోసం, ఇటు పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న రైతు�
ములుగు జి ల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవ రం సరస్సు కింద రెం డో పంటకు శ్రీరాంపతి, కోట, రంగాపూర్ కాల్వల కింద తైబందీ ప్రకటించారు. ప్రస్తుతం కోట, శ్రీరాంపతి కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి వందల ఎకరాల్లోన