Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తెలిపారు. పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్య�
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు.
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
రాష్ట్రంలోని రైతులు కొత్తపంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్(సీవోఈ) పరిశోధనలు చేస్తున్నది. అందులో భాగంగా అత్యంత పోషకాలు, ఔషధాలు ఉండే అవకాడో సాగును ఎంచుకున్నది.
రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోద�
ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ అలసత్వం సామాన్య రైతులను మనో వేదనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
వికారాబాద్ మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకుగాను వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కురుస్తున్న వర్షాలతో పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాతలు యూరియాను కొ
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళా రైతులపై అటవీశాఖ అధికారులు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాముతండాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..