యూరియా కోసం రైతులోకం భగ్గుమంటున్నది. ఊరూరా రగిలిపోతున్నది. ఒక్క బస్తా కోసం పోరాటమే చేస్తున్నది. సోమవారం దుర్శేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. వందలాది మంది దుర్శేడ్ రాజ
యూరియా కొరతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒకే వేదికగా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వ డం మాని, యూరియా బస్తాలు ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమో, రాజకీయం చేసేందుకో, పోలీసులను ఇబ్బంది ప
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. ఉత్తరభాగంలోని పలుచోట్ల కేంద్రం రూపొందించిన అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఇప్�
బస్తా యూరియా కోసం సాగు రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నిత్యం సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన వారు తెల్లవారుజామునే సొసైటీల వద్దకు చేరుకొని పడరాని పాట్లు పడుతున్నార�
యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక క�
యూరియా కోసం మోతె మండలంలోని మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా యూరియా దొరకడ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మా త్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా...మండలంలోని రామేశ్వర్పల్లి గ్
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చ�
యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేశాడు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర�