చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండ�
కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోను యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంత్రుల ఇ
సీడ్ పత్తి రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పండించిన సీడ్ పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి స్టేజీ వద్ద బుధవారం రైతులు నిర�
వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
Siddipeta | సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు
సాగునీటి కోసం మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేశారు. మండలంలోని పొత్తూరు బానే మానేరు బ్రిడ్జిపై పలు గ్రామాల రైతులు సాగునీరు విడుదల చేయాలని �
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలతో పాటు, ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యే బానోత
సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు.