ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజుల కిందట ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున�
ధాన్యం తరుగు ఇవ్వండి.. లేదంటే బయటి మార్కెట్లో అమ్ముకోండి.. అని ఉచిత సలహా ఇవ్వడంతో అసహనానికి గురైన రైతులు సదరు అధికారిని నిలదీశారు. ఈ ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటు చేసుకుంది.
దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, దొడ్డు వడ్ల సేకరణపై స్తబ్ధత ఏర్పడడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడం, మిల్లర్లు దొడ్డు ధాన్యం దించుకోక ప
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దళారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక రైతులు �
రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధా�
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అన్నదాతలు ఒకేరోజు బలవన్మరణాలకు పాల్పడ్డా రు. ఇద్దరు రైతులు అప్పులబాధ తట్టుకోలేక, మరో రైతు అటవీశాఖ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జ�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. ఆన్లైన్ ట్రక్షీట్ విధానం నిలిపివేయడంతోపాటు పాత పద్ధతిలోనే కొనుగోళ్లకు ఆదేశాలు జారీచేసింది.
వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు.
రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు న్యాయపోరాటం చేస్తున్నారు.
మార్క్ఫెడ్లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజ్యమేలుతుందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశే కారణమా? ప్రక్రియ పూర్తయి
భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యామ్ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున �
రైతుల సంక్షేమంతోపాటు వారి భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు పీఏసీఎస్లు కేవలం ఆ స�
తెలంగాణ గడ్డపై వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది జీవనాధారం. ‘రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుంది’ అనే నినాదాన్ని గుండెలకు హత్తుకున్న గడ్డ ఇది. రైతును అన్నదాతగా గౌరవించటం మన సంస్కృతిలో భాగం.