ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు భారీగా పంటలు నష్టపోయారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుత
సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి, వినూత్న సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
మూడు రోజులుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా చివరి రోజైన గురువారం రైతులు అధికారులపై తిరగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి రైతులను వ్యవసాయశాఖ అ�
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది.
అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. నమ్మి ఓటేసిన అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఏదో కొద్దిమందికి మాత్రం అరక�
దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు కమ్మర్పల్లిలోని భీమ్గల్ చౌరస్తా వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. పదిరోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా చేయడంలేదని, కాంటా చేసినా రైస్ మిల్లులక�
మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
మార్కెట్ యార్డుల్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకుడు వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్య�
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో బుధవారం రాత్రి గం టపాటు అకాల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచా యి. ఊట్కూర్, మొగ్దుంపూర్, తిప్రాస్పల్లి, ఓబ్లాపూర్ శివారు గ్రామాల్లో చేతికి
Grain Purchase Centres | ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా �
రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర�