సైదాపూర్, కరీంనగర్: మండలంలోని ఆకు నూర్ లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రోడసర్స్ కంపనీ లిమిటెడ్ కు 230 బస్తాల యూరియా వచ్చింది. సోమవారం ఉదయం పలు గ్రామాల నుండి రైతులు చేరుకుని లైన్ కట్టారు. సిబ్బంది రైతుకు 2 బస్తాల చొ
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనారం సహకార సంఘానికి సోమవారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు ఇచ్చి అధికారులు చేతులు దులుప
గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
Urea | యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అదే యూరియా కోసం అదే గ్రామంలో రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రె
రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలస�
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మరోసారి గండి పడింది. ఇటీవల ఎగువ నుంచి కాల్వ నీరు దిగువకు వదులుతుండడంతో వెల్దండ సమీపంలోని లచ్చపురం చెరువు వద్ద కేఎల్ఐ �
ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా అని బీఆర్ఎస్ రుద్రంగి మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి ప్రశ్నించారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నదని, యూరియా కోసం సొసైటీల చుట్టూ ఇంకెన్ని రోజులు తిరగాలని
MLA Vemula Prashanth Reddy | ఎంత త్వరగా అయితే అంత తొందరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలే అనే తాపత్రయంతో కేవలం మూడు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టారు తప్ప ఇంకోటి కాదు. అందులో ఏ తప్పు జరుగలేదు. చీమంత సమస్య కూడా జరగని �
Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని �
ఆరంభ శూరత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పనిని కూడా సంపూర్ణంగా పూర్తిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. ‘ధరణి’ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ తీసుకొచ్చి రైతుల భూ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని దరఖ
ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆయా రైతు కుటుంబాలు వీధినపడకుండా, వారికి అండగా నిలిచేలా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది.
పండుగపూటా యూరి యా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రైతులు రాఖీ పండగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు చేరుకున్నారు.