రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాల�
Harish Rao | వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మేం ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులందరితో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండ
బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు
ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డోలి గ్రామంలో గల విక్రయ కేంద్రానికి రైతుల తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమకు అవసరం లేని నానో యూరియా లిక�
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలులో జాప్యం జరుగడంతో వారం రోజులుగా రైతులు పడుతున్న బాధలు చూడలేకపోతున్నానని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాస సంతోష్ ఆవేదన వ్యక్తంచేశారు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు.
కోహెడ సమగ్ర మారెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.