రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వర్షాలు ఫుల్గా కురుస్తుండడంతో యూ రియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు. శనివారం బిజినేపల్లి పీఏసీసీఎస్, మనగ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియాకు ఎక�
మామునూరు విమానాశ్రయ భూసేకరణ పూర్తి కావచ్చిందని ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి రైతులు తిరగబడ్డారు. శనివారం బాధిత రైతులు గుంటూరుపల్లిలోని గవిచర్ల-నెక్కొండ రహద
KTR | దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుత�
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు.
Niranjan Reddy | కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాంతత్య్ర దినోత్సవం సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగం? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరిం�
Urea Supply | యూరియా వస్తుందన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు రాయపోల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాప్ల ఎదుట వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉదయం 6 గంటల నుంచే వర్షంలో గొడుగులు పట్ట
సైదాపూర్ మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.
‘రేవంత్రెడ్డికి ముందు చూపు లేక.. కాంగ్రెస్ చేతగానితనం వల్ల రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మీకు చేతగాకపోతే రాజీనామా చేసి గద్దె దిగండి. ఐదు ఎకరాలున్న రైతుకు 10 బస్తాల యూరియా అవసరమైతే ఒకటిస్తా.. �