రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్
ఫార్మాసిటీ బైపాస్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని నాగార్జునసాగర్ రహదారి (తక్కళ్లపల్లిగేట్) నుంచి తక్కళ్లపల్లి, మేడిపల్లి మీదుగా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం త
రైతులు పండించిన వడ్లు, జొన్నలు,మక్కలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లు వేగవంతం చేయాలని నారామయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుత�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలు, రైతు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పాలకులు రాజకీయ వేదికలుగా మార్చారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. క�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మార్కెట్లో క్రయ విక్రయాలకు, ఎగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంగళవారం నుంచి వ్యాపారులు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను బంద్ చేశారు. �
నత్తనడకన వడ్ల కొనుగోళ్లు జరుగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటా కావడం లేదు. రోజుల తరబడి రైతులు పడిగాపులు
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ�
రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బందులు పెడితే కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెడితే ఏమాత్రం ఊరుకునేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనాలని, కరీంనగర్ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల్లో
రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులతో దొంగాట ఆడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు కోసం రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే, సర్కార్ మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున�
సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారా
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతున్నది. కేంద్రాలు ప్రారంభించిన సర్కార్ కొనుగోళ్లు మాత్రం చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.