గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించార�
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేట ఎర్రచెరువును రిజర్వాయర్గా మార్చి చేపట్టిన మత్తడి పనులను ఆదివారం రైతులు, భూనిర్వాసితులు అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
రైతుల కోసం వెలమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి వరంగల్ జి
ఈ సంవత్సరం పత్తి రైతులకు కాలం కలిసి రాలేదు. పూత కాత దశలోనే వర్షాలతో పత్తి చేలు ఎర్రబారి, ఊడలు రాలడంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొద్దిపాటి మేర పత్తి చేతికి �
వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధిక�
Collector Rahul Raj | మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైజేషన్ అయిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని మెదక్ జిల�
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో�
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
యాసంగి ధాన్యం బోనస్ తక్షణమే చెల్లించాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు సమాఖ్య(ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప�