గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కొత్తగా మార్కెట్లోకి మొక్కజొన్న పంట కోసం కలుపు నివారణ మందు ఆశితాకాను ఆవిష్కరించింది. ఐఎస్కే జపాన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ మందుతో దేశీయ మొక్కజొన్న రైతులు ఎదుర్క�
Harish Rao | మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు �
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరత రైతుల ఆవేదనకు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండే రైతులు అమ్మపురం రోడ్డులోని పిఎసిఎస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు.
రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్ర�
నాట్లేసి నెల 15రోజులైనప్పటికీ వరిపొలానికి యూరియా వేయక పోవడంతో పొలాలు ఎరబడుతున్న సమయంలోనే తమ గ్రామానికి లారీ లోడు వచ్చిందని అందులో కొంత దింపి మిగతావి గంభీరావుపేటకు తీసుకెల్లేందుకు ప్రయత్నిస్తున్న సమయం�
రీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తలమడుగు మండలానికి మంగళవారం ఉదయం వస్తారని అధికారులు ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో ల�