ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్న ధాన్యం అమ్ముకునేందుకు గోస తీస్తున్నాడు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులుగా లారీల కొరత సాకు చూపుతూ కొనుగోలు చేయడం లేదు. అధికారులు కనీసం మ్యాచర్ చూడడం ల
లింగంపేట మండలంలోని కన్నాపూర్ చెరువుకు మరమ్మతులు వారం పది రోజుల్లో చేపట్టకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం ఆయన కన్నాపూర్ చ�
యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరోసారి భారం మోపాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వం యాసంగి పంటలను సక్రమంగా కొనుగోళ్లు జరపకపోవడంతో ఇప్పటికే రైతులు ఇబ్బం
నెల రోజులు కావస్తున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ ప�
పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని మండుటెండలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై రైతులు ఆదివారం ధర్నా చేశారు. రైతులకు స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి మద్దతుగా ధర్నాలో
రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారుల తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి �
దిగుమతి కేంద్రాల వద్ద మొక్కజొన్న వాహనాలు బారులుతీరడంతో రైతన్నలు ఆ పంటలను కాపాడుకునేందుకు అక్కడే రోజులకొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల క�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఈ మద్దతు ధరలు ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్
రైతులు పంటమార్పిడి పాటించాలని, మామిడి తోటలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టిసారించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని ఫల పరిశోధన కేంద్రంలో వజ్రోత్సవ వే�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూ�
ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం ఏర్పడి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుల నియోజకవర్గ జెఏ�