నదిలో సాగునీరు లేక వరి పంటలు బీటలు బారుతున్నాయి. కృష్ణ మండలంలోని కుసుమూపర్తి, ఐనాపూర్, గురుజాల్, సుకుర్లింగపల్లి, తం గిడిగి అడిఖానాపూర్ తదితర గ్రామాలు ప్రజ లు కృష్ణమ్మను నమ్ముకొని నదీ తీరప్రాంతా ల్ల�
రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ�
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారు�
కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పో కుండా సాగు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన జనగామ జిల్లా లింగాలఘనపురంలో బుధవారం ఏర్
వర్షాలు కురియక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి కనిపించడం లేదా? అని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. సలహా�
Chittem Rammohan Reddy | ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం నమోదు కాక ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరు లేక ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్నప�
‘మా నీళ్లు మాకు కావాలి.. మా పొట్టగొట్టి ఎట్ల తీసుకెళ్తరు?’ అంటూ రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథ కం చలివాగు పంప్హౌస్ వద్ద మంగళవారం నిరసన చే
చినుకు జాడ లేదు.. రైతు ముఖాన చిరునవ్వు లేదు. నెర్రెలు బారిన పొలాలు.. ఎండుతున్న పైర్లు.. ఎత్తిపోతున్న బోర్లు.. ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న అన్నదాతలు.. ఉమ్మడి జిల్లాలోని రైతుల దయానీయ పరిస్థితి ఇది. ఎల్నినో ప్�
వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానల జాడ కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారం భం నుంచీ ఆశించిన వర్షాలు కురవలేదు. కొద్ద్దోగొప్పో కురిసిన వర్షాలకు రైతులు వేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. వానలు ముఖం చాటేయడంతో అన్నదా
చింతకాని మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు ఆరోపించారు. మంగళవారం �