మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
‘మొంథా తుపాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రకటించిన నష్టపరిహారంతో నష్టం తీరదు. రైతులపై రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25 వే�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులో నీట మునిగిన పంటలను శనివారం పరిశీలించేందుకు వచ్చిన కడియంపై రైతులు మండి�
నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని, లేనియెడల ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం బీఆర్ఎ�
మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు తమ ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా ఆరబెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మండల పరిధిలోని ఇనుపాముల పీఏసీఎస్, కొత్తపేట ఐకేపీ ధా�
కాలుష్య కారక రసాయన పరిశ్రమలను వెంటనే మూసివే యాలని సంగారెడ్డి జిల్లా దోమడుగులో ప్రజలు పోరుబాట పట్టారు. రసాయన పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడడమే కాకుండా సాగు భూములు, పాడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్�
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, �
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కా�
సర్కారు వైఫల్యం కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆ
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�