రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డ
బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటగా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతికి కొట్టుకు పోయిన పంట పొలాలను, తెగిన రోడ్లను, పంట నష్టం
భద్రాద్రి జిల్లా పత్తి రైతులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు ఉండడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా భారీ క్యూ లైన్లలో ఉండిపోయిన రైతున్నను ఇప్పుడు భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పత్తి రైతులు పక్�
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప.. రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది.
సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నీటి మూటగానే మారిపోయింది. గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఆరునెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. జిల్లాలో సుమార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయకుండా ఎగనామం పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించకుండా రాష్ట్రం�
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఒత్తిడితోనే అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేయలేదని, దీంతో గోదావరి బ్యాక్ వాటర్లో వేలాది ఎకరాల పంట మునిగి �
పసుపు వాణిజ్య పంట.. ఏడాది కాలం పట్టే ఈ పంట రైతులకు సిరులు కురిపించేది. దీంతో ప్రతి రైతూ ఎంతో కొంత పసుపు సాగుచేసేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పసుపు పండించినా.. దిగుబడులు అంతగా రావడం లేదు. మార్కెట్�
పెట్టుబడి సాయం అందక అప్పులు చేసి, అష్టకష్టాలు పడి ఎరువులు కొని మరీ పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడం సవాల్గా మారింది. పెసర, పత్తి కొనుగోళ్లు ప�