ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంట అమ్మకానికి వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరిం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే కనిపిస్త�
నలభై రోజులైనా ధాన్యం కొంట లేరని, వర్షం వచ్చి పంట తడిస్తే ఎవరు బాధ్యులని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంటా ఎప్పుడు పెడ్తరో తెల్వక రైతులు నిత్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా�
ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు అడుగడున కష్టాలు తప్పడం లేదు. ధాన్యం పండించడం ఒక ఎత్తైతే దానిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం తలకు మించిన భారం అవుతున్నది. ప్రభుత్వం రైతులు తమ పంట ఉత్పత్తుల�
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండ�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దూరదృష్టి ఫలితం..కాళేశ్వరం, మిషన్ కాకతీయ అందించిన జలాల కారణంగా రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారింది. వరి సమృద్ధిగా పండుతున్నది.
ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో కొను గోలు చేయపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని చూసిన రైతులు కొనుగోలు కేంద్రా�
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల- చెప్యాల క్రాస్ రోడ్డులో బుధవారం రైతులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి ఆంద�
రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం నర్వ మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలం వద్ద �
నెల రోజులు గడుస్తున్నా వరి ధాన్యం తూకం వేయకపోవడంపై అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలోని కోమటిపల్లి గిరిజన తండా శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద�
పంట అమ్ముకునేందుకు అన్నదాతలు రోడ్డ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్