రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువా�
ఉచిత వేరుశనగ విత్తనాలను అర్హులైన రైతులందరికీ పంపిణీ చేయాలని రై తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి
భారీ సుడిగాలితో ధ్వంసమైన పంటల రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి నవీన్రెడ్డితో కలిసి పలిమెల మండలంలోని లెంకలగ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిని వారం రోజులు గడిచినా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వ జమెత్తారు. ఇప్�
గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి తమకు సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూర�
వానకాలం సీజన్లో ఉద్యాన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి రైతులకు మిగిలింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తో టలు దెబ్బతిన
పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�
దిగుబడులు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద, ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం సూర్య�
రైతులకు పంట వేసినప్పటి నుంచి మొ దలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరక్క పగలు, రాత్రనక పీఏసీఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి గంటలకొద్దీ నిలబ�
కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ పదవుల గోలే తప్ప రైతుల బాధలు, గోసలు కనిపించడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా క్�
రైతన్నకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఓ వైపు సర్కారు ప్రోత్సాహం లేక ఆగమైతుంటే, మరోవైపు ప్రకృతి ప్రకోపానికి కోలుకోలేని నష్టం జరుగుతున్నది. ఇటీవల మొంథా తుపాన్ రైతులను నిండా ముంచగా, సైదాపూర్ మండల రైతులను
తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�