వ్యవసాయ యాంత్రీకరణకు ఆదరణ కరువవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక రైతుల నుంచి నిరాసక్తి కనిపిస్తున్నది. నాడు ఒక్కో యూనిట్పై 10లక్షల వరకు ప్రయోజనం కల్పించినా.. నేడు యూనిట్ విలువ తగ్గించి, కేవలం
కాంగ్రెస్ ప్ర భుత్వం కాళేశ్వరం కాలువల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. నీటిపారుదల అధికారులు హడావిడిగ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్.. ఇచ్చిన హామీల అమలు చూస్తేనేమో నీటి మీద రాతల్లాగా మిగులుతున్నయ్. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఐనా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా �
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి స�
వానకాలంలో రైతులు పండించిన పత్తి పంటను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో యార్డుల్లో కొనుగోలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏ, బీ మార్కెట్ యార్డులు ఉన్నాయి. పత్తిని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కాటన్ కా
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పాకాల ఏరు ఎండిపోతున్నది. మార్చిలోనే నీళ్లు అడుగంటడంతో సాగు నీళ్లు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. గత జనవరిలో పాకాల ఏరులో సమృద్ధిగా నీళ్లుండడంతో సమ�
హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా జమ్మికుంట, వీణవంక, ఇతర మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో �
రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం �
రేడియల్ రోడ్డు నిర్మాణంకోసం వ్యవసాయ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ఉమ్మెంతాల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు షాద్నగర్ ఆ�
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ రైతులకు రుణమాఫీ తీరని కలగా మారింది. రైతులందరికీ రూ.రెండు లక్షల్లోపు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుండగా, మరి తమకు ఎందుకు కాలేదని ఈ గ్రామ రైతులు ప్రశ్న�
Pratima Singh | మారుతున్న వాతావరణ పరిస్థితులు , వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.
Greenfield Road | గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని �