కరువు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఆయిల్పామ్ లాంటి పంటలపై రైతులు దృష్టి సారించి అధిక ఆదాయం పొం దాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ పిలుపునిచ్చారు.
రైతులు వ్యవసాయంతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తే లాభాలు గడించవచ్చని హైదరాబాద్ మత్స్య పరిశోధనా కేంద్ర సీనియర్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ దీప సుమ అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, రాష్ట్ర మత్స్య �
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్�
డీఏపీ ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఎరువుల కోసం నిజాంపేట, రామాయంపేట మండలాల రైతులు క్యూ కట్టారు.
ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టేందుకు ప్రయతిస్తున్నదా? జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతున్నది. విక్రయించిన వడ్ల విత్త
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు శుక్రవారం చండీగఢ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందకు పైగా బస్సులు, ట్రాక్టర్-ట్రాలీల్లో రైతులు నగరంలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన చ�
ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు.
నల్లగొండ, జూలై 9: ఎల్నినో...అన్నదాతలకు శాపంగా మారిన ఈ గాలి పొర కారణంగా ప్రస్తుత వానకాలం సీజన్ సాగుపై నీలినీడలు కుమ్ముకోనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏర్పడిన ఈ పొర గత నెలలో బలబడి ఇప్పటికే విస్తరించి నైరుతి రుత�
వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా
అదును దాటుతున్నా వరుణదేవుడి జాడ కనిపించడం లేదు. సాధారణం తప్పా పదును వానలు కురవడం లేదు. ఇప్పటికే మెట్ట పైర్లను పూర్తిస్థాయిలో సాగు చేయాల్సిన రైతులు 5 శాతం కూడా విత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న�
నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. ఓ ప్రైవేట్ కంపెనీ సోయారకం విత్తనాలు సాగు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో ఇటీవల నిర్మల్ జిల్
రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్ర రైతులను ముంచే పనిచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వంల�
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �