ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు �
వరుణుడు కరుణించకపోవడం, మరోవైపు జల వనరులు సమృద్ధిగా లేకపోవడంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.వర్షాలు కురుస్తాయన్న ధీమాతో ఇప్పటికే తుకాలు వేసి, మక్కజొన్న, పసుపు సాగుచేస్తున్న రైతుల పరిస్థి
Siddipet | కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో రైతులతో కలిసి బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాపాదయాత్ర ప్రారంభమైంది.
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయడంలో సర్క
రాష్ట్రంలో దొంగలు పడ్డారని, పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మండిపడ్డారు. బహదూర్గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమ�
రైతులు మరోసారి రోడ్డెకుతున్నారు.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టక ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల రైతుల్ల
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మ�
వానకాలం మొదలై నెలన్నర గడిచింది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు గట్టి వర్షం పడక జలాశయాల్లోకి నీరు చేరలేదు. బోర్లు, బావుల్లో ఉన్న నీరు ఇంకిపోయింది. అడపా దడపా కురిసిన వర్షానికి వేసిన పత్తి, పెసర, మక్కజొన్న తద�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ �
సకాలంలో వర్షాలు పడక చెరువులు, కుంటలు నిండకపోవడంతో వాటి పరిధిలోని వందల ఎకరాల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బోర్లు, బావుల కింద పోసిన వరి నార్లు ఎండిపోయే పరిస్థితి నెలక�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో బావుల కింద వరి సాగుచేసిన రైతులు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. బావుల్లో నీరు అడుగంటి పోతుండడంతో క్రేన్ల సాయంతో పూడిక తీయడంతో పాటు �
కార్తెలు కరిగి పోతున్నాయి.. వానలు ముఖం చాటేశాయి. ఎండలు దంచుతుంటే పంటలు ఎండుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. సాగ�
ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులాంతా ఆరుతడి పంటలు సాగుచేయాలని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ రైతులకు సూచించిగా, తాము కోతల బెడదతో చాలారకాల పంటలు సాగుచేయల�