ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి జొన్న కొనుగోళ్లు ముగిసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో గోదాములు నిండిపోవడంతోపాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని, రైతుల�
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. రైతుల అవ�
జిల్లాలో భూముల ధరలు పెరగటంతో సర్వేయర్లకు డిమాండ్ పెరిగింది. సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేయి తడపనిదే సర్వే చేసేందుకు రావడంలేదని పలువురు రైతులు ఆరోపిస
మండలంలోని గండ్రవాని గూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండల పరిధిలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్�
యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ర�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ‘యాప్ పోవాలె.. కేసీఆర్ బాపు రావాలె’ అని ప్రజలు, రైతుల
Farmers Cultivation | వర్షాలు బాగా కురిస్తే వరినాట్లు వేయడంతోపాటు మొక్కజొన్న. ఇతర పంటలు వేయడానికి దుక్కులు సాగు చేసుకుంటున్నారు. బోరుబోవుల వద్ద నాట్లు వేయడానికి రైతులు ముందుకు రాగా.. బోరు బావులు లేని రైతులు మొక్కజొన్
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖ�
Urea No Stock | రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది.
కాంగ్రెస్ సర్కారు ప్రజా ప్రభుత్వం పేరుతో పర్సంటేజీల పాలన సాగిస్తున్నదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ నగరంలోని 17వ డివిజన్ దూపకుంట, గాడిపల్లి గ్రామాల్లో నిర్వహ�
రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ దివాకర అన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈశ్వరమాధారం �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబా�