వానకాలం ప్రారంభమై నెల రోజులైనా వర్షాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు రెండోసారి విత్తనాలు వేశారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.
అసలే మెట్ట ప్రాంతం... వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం... ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం... తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేంద
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలుసాగు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. శుక్రవారం మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయం, ఉద్యాన�
జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ�
పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న �
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
సీజన్లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్ల�
కళ్లముందే పారుతున్న గోదావరి నీళ్లను పాలకులు దిగువకు వదిలి వేస్తుంటే తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో నలిగిపోయిన నేలకు ప్రతి చుక్క నీరు ఎంతో విలువైనది. కాళేశ్వరం లాంటి మల్ట
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర రైతులకు సూచించారు. పోచారం గ్రామంలో శుక్రవారం పర్యటించిన కలెక్టర్.. క్షేత్రస్థాయిలో పంటల సాగుపై రైతులతో మాట్లాడార�
రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. విశ్వసనీయ సమాచారం మండలంలోని మహదేవునిపేట గ్రామంలో వ్యవసాయాధికారులైన కల్యాణి, మధు తనిఖీలు న�
రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవస�
ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటి�