రిజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు వినూత్న నిరసనకు దిగారు. ట్రిపుల్ ఆర్ తమకు వద్దంటూ బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో నిరసన తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, తుడిమి�
వాతావరణం అనుకూలిస్తే.. వాణిజ్య పంటల్లో సిరులు కురిపించేది మిర్చి. వర్షాభావం.. చీడపీడలతో దిగుబడి రాక.. వచ్చిన పంటకు ధర లేక.. మార్కెట్లో అమ్ముకుంటే గిట్టుబాటు కాక.. సాగు ఖర్చులు కూడా కలిసిరాక రైతులు నష్టాలపా�
ట్రిపులార్ అలైన్మెంట్ను తక్షణమే మార్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ట్రిపులార్ కొత్త అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం
సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కర్షకులను నిలువునా మోసం చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని సుమారు 18 వేలమందికిపైగా రైతులు గత యా�
నిమ్మ ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ పండించే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నిమ్మసాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలను పు�
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఫలితం శూన్యం కావడంతో మిర్చి రైతు కంట్లో కన్నీరు కారుతున్నది. రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో పంటలను బతికించుకునేందుకు రూ.లక్షల్�
తమ భూముల్లో నుంచి కాల్వ తవ్వి ఉపాధిని దెబ్బతీయవద్దంటూ మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు చేపట్టనున్న బునాదిగాని కాల్వ తవ్వకం పనులు చే
Grain Purchase Centre | మంగళవారం హవేలి ఘన్ పూర్ మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కోనుగోలు కేంద్రంను మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
పురుగుల మందులు, డ్రోన్ స్ప్రేలు, ఎరువుల వినియోగంపై ఇఫ్కో అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయి�