Paddy Procurement | రైతుల అనుమానమే నిజమైంది.. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది.. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కు�
‘రోహిణీ’ వచ్చేసింది.. సోమవారం నుంచే కార్తె మొదలవుతున్నది.. వానకాలం సాగును ప్రారంభించేందుకు ఇది మంచిరోజని, ఇప్పుడు ఎవుసం ప్రారంభిస్తే రాబడి మంచిగా వస్తుందని రైతులు భావిస్తున్నారు.
‘పొద్దుతిరుగుడు రైతులు పంటను దళారులకు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే నాలుగు రోజుల్లోగా కొనుగోలు చేస్తుంది’ అని ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి ఆదివారం ప్రకటించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒడిగట్టిందని.. రైతు డిస్కమ్(థర్డ్ డిస్కమ్)ఏర్పాటుచేసి అన్నదాతలను కష్టాల్లోకి నెట్టుతున్నదని.. ఇది రైతుల పాలిట మరణశాసనం .. అని పలువురు వక్తలు అభి�
జిల్లాలో మక్క రైతుల గోసం ఎవరికి పట్టడం లేదు. దీంతో మక్క సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పంట సాగు చేయడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవడానికి అంతకు మించి ఇబ్బందులు పడుతున్నార�
కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి- అన్నారం ప్రధాన రహదారిపై ఆదివ
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం చిట్యాల సమీపంలోని మార్కెట్యా�
తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు దాటినా కాంటా పెడ్తలేదని మండిపడుతున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో రైతులు రాస్తారోకో చేపట్టార�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. నిర్వాహకులదే రాజ్యం అవుతున్నది. ఓ వైపు అధికారుల నిర్లక్ష్యంతో మందకొడిగా సాగుతుండగా, మరోవైపు సీరియల్ నంబర్ కాదని కాంటా వేస్తుండటంతో రైతులు మండిపడుతున్నార�
ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తూ రైతుల ప్రాణాలు తీస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కరీంనగర్ - రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర�
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తయితే, పంటను మార్కెట్లో అమ్ముకోవడం సవాల్గా మారుతున్నది. పండించిన పంటలను సరైన సమయానికి కొనుగోలు చేయక, ధాన్యం నిల్వచేసేందుకు సరైన స్థలాలు లేక రైతులు రోడ్లపై ధ
జడ్చర్లలో ఆదివారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున, సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్తోపాటు పత్తిమార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలు, బస్తాలతోపా�
మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులు పైగా ధాన్యం పోసి రోజుల తరబడి వేచి చూసినా కాంటా వేయకపోవడంతో రైతులు ఆగ్రహానికి గుర�