కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్ల�
పండించిన పంట కొనే దిక్కులేక, పట్టించుకొనే నాథుడు లేక సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మద్దతు ధర అం దక దగాపడ్డ రైతులకు భరోసా ఇచ్చేందుకు పోరుబాట పట్టేం�
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్ను క్వింటాల్కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు.
AP News | ఏపీలోని రైతులకు శుభవార్త! ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాతలకు రెండో విడత పెట్టుబడి సాయం నిధులు విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ�
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివార�
రేకులకుంట చెరువు భూమిపై వివాదం రాజుకుంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని రైతులు వాదిస్తుండగా అది ఏ మాత్రం కాదని అన్ని రికార్డుల ప్రకారమే చేశానంటూ తాసీల్దార్ శ్రీనివా�
ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరుతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండ�
భూధార్ కేటాయింపునకు సర్వే సాధ్యామవుతుందా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉన్న అన్ని భూములను ఒకే సర్వే నంబర్పై తీసుకువచ్చే భూధార్ కేటాయింపుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ట్రిపుల్ఆర్ నిర్మాణంపై ఆందోళన చెందుతున్నారు. పేదల భూములను నాశనం చేస్తూ ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి చేపట్టడం సరికాదన్న అభిప్రాయాలు బాలానగర్ మండలంలోని చిన్నసన్న కారు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి
Harish Rao | ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.