రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యం తడవగా, పత్తి, మిర్చి పంటలు సైతం నష్టపోయారు. సిద్దిపేట మారెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ
సోయాబీన్ పంటను వెంటనే కొనాలని జైనథ్ మండల మాజీ ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జైనథ్లోని మార్కెట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శిం�
బలవంతంగా భూములను సేకరించొద్దని రోటిబండతం డా, పులిచెర్లకుంటతండాల రైతులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారికి సీపీ ఎం జిల్లా కార్యదర్శి మహిపాల్తోపాటు నాయకులు మద్దతు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చా�
రాష్ట్రంలో ఉద్యాన రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. నిరుడు కేజీ రూ.200 పలికిన నిమ్మ ధర ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. పోయిన సీజన్లో రూ.2000 కు అమ్ముడుపోయిన బస్తా నిమ్మకాయలకు.. ఇప్పుడు అందులో సగం ధర కూడా లభించే పర
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. దిగుబడులను అమ్ముకుందామన్నా కష్టంగానే ఉన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
వికారాబాద్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు రోజూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. గురువారం నవాబుపేట మండలం పులుసుమామిడిలో కొత్త అలైన్మెంట్లో పోతున్న భూములను దాతాపూర�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిం�