రైతులకు కూలీల కొరత వెంటాడుతున్నది. వానకాలంలో సాగు పంటలు చేతికొచ్చే వేళ కూలీలు సమయానికి పంట కోతలకు లభించికపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో పత్తి కోతకు రావడంతో కూల�
ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి మరీ మిర్చిని సాగుచేస్తే తెగులు సోకి పంట దెబ్బతింటుండంతో రైతులు దిగులు చెందుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామపంచాయతీలోని రాంపురం, పేరూరు తదితర గ్రామా
భూ తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులపై రాజకీయం చేయొద్దని అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆ దివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేం�
Harish Rao | పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Telangana | పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
బీఆర్ఎస్ రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. మండలంలోని ఇంద్రపాలనగరంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతు మందడి సాగర్రెడ్డి ఇటీవల ధ
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించార�
వరుణుడు కనికరం చూపకపోవడంతో వానాకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పంట సగం వర్షార్పణం అయ్యింది. మిగిలిన పంటను అష్టకష్టాలకు ఓర్చి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇందుకు ఖర్చులు తడిసి మోపెడు అయ్�