అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మి
నకిలీ విత్తనాలతో మక్క పంట నేలవాలి రైతులు నష్టపోయిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జీపీ పరిధి రామ్లాల్ తండాలో వెలుగు చూసింది.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు.
ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం సేకరించింది. యాసంగి రైతుభరోసా వేయడానికేనంటూ అనుకూల మీడియా ద్వారా ఊదరగొట్టింది. ఇప్పటికీ నెల గడిచిపోయింది.
ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు..,
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు దేశీయ మార్కెట్లతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేస్తామని సాక్షాత్తు సీఎం ఇచ్చిన మాట ఎటు పో యిందని.. రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలదీశారు.
సాగునీటి గండం ముంచుకొస్తున్నది. మెట్టప్రాంతాల్లో గోస తీవ్రమవుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. మరోవైపు కాలువల నిర్మాణం పూర్తికాక.. పూర్తయినా సిల�
ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది రైతులతో నిరసన దీక్ష
దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన పురుగు మందు పారాక్వాట్పై కేంద్రప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి డిమాండ్ చేశా
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెట్టు, పుట్ట.. గుడి, బడి.. చేను, చెల్క.. జాగా, ఇల్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఊరు ఊరంతా నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఇండ్లు, వ్యవసాయ భూములను ఉన్నపళంగా పీవోబీలో పొందుపరిచారు.