Harish Rao | రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. ర�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న కూరగాయల కొరతను తీర్చడం కోసం ఈ ఏడాది సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం, ఉద్యాన వర్సిటీ, ఉద�
పండించిన జొన్నలు కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఈ విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కలెక్టరేట్ను వీడేదిలేదని, ప్రభుత్వం స్పందించకప
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో �
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మం�
తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామ�
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర�
‘మాకున్న కొద్దిపాటి భూములను రెక్కలు ముక్కలు చేసుకుని కాపడుకున్నం. ఇప్పుడు బైపాస్ రోడ్డు మా భూముల్లోంచి వేస్తామంటే అసలే ఒప్పుకోం. ఇంతకు ముందు ఎట్ల మంజూరైందో అట్లనే వేసుకోండి. అవసరమైతే చావనైనా చస్తాం గా�
వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉ�
భూ సమస్య పరిష్కారం కోసం ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందిన ఓ రైతు సోమవారం వినూత్న నిరసనకు దిగాడు. యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు నేరుగా నాగలి కట్టిన కాడెద్దులతో వచ్చి ధర్నా చేశ�