రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతులపై వివక్ష చూపుతున్నది. సాగునీరందించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర�
అన్నదాతలు ఈ ఏడాది వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాదీ రైతులకు నకిలీ విత్తనాల గండం తప్పడం లేదు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆలస్యంగా తనిఖీలు �
వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజల�
కాంగ్రెస్ సర్కార్లో రైతులు అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు పంట సాగుకోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎర
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పంటల సాగుకు పడరాని పాట్లు ఎదురవుతుండటంపై ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కనీసం యూరియా సరఫరా సరిగా జరగడం లేదని మండిపడుతున్నారు. యూ
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్�
యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం పోరుబాట పట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యాప్ను రద్దు చేయాలంటూ భీమ్గల్,
జిల్లాలోని రైతులకు వరి సాగు కత్తిమీది సాములా మారింది. ఏటేటా ఖర్చులు పెరుగుతున్నా సరిపడా ఆదాయం సమకూరకపోవడంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో సాగుకు ముందే పంట సాగుకు రైతుబంధు �
రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. యాప్�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల
రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవసాయాన్ని కుంటుపరిచేలా ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మ�
ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ�
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గో�