ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�
Farmers | ‘ధాన్యం కొనే దిక్కు లేదు.. నెల రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం.. ఓ వైపేమో మొగులు కమ్ముకొస్తున్నది.. మీకు దండంపెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి’ అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Farmers | ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్ష
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క బస్తాల చోరీ స్థానికం గా కలకలం రేపింది. యార్డులో అమ్మడానికి పేద రైతు 107 సంచుల మక్క ధాన్యం తీసుకురాగా రాత్రికి రాత్రే మా యంకావడంపై రైతులు ఆందో
‘వర్షం వస్తున్నది.. వడ్లపై పరదా కప్పాలి’ అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఓ రైతు పరదా అడిగినందుకు నిర్వాహకురాలి భర్త దాడి చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర లో బుధవారం చోటుచేసుకున్నది. దాడి
ధాన్యం కొనాలంటే రైతులు అధికారు లు, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్ యాదవ్ ప్రశ్నించా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, కడ్తా పేరిట రూ.2 వేల కోట్లకు పైగా రైతుల డబ్బు ను ప్రభుత్వంలోని అక్రమార్కులు దోచుకుతింటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ధ్�
సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారింది. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో నిండా మునగాల్సి వస్తున్నది. మంగళవారం రాత్రి 8గంటల తర్వాతి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పడిన అకాల వర్షంతో రెక్కల కష్టం నీళ్లపాల
ఆరుగాలం కష్టపంచిన వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వడ్లు వానన�
అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసిం ది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముక�
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రై
జనగామ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు, మారెట్ యార్డుల్లో అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యం, మకలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డ�
‘ధాన్యం కొనాలంటే రైతులు అధికారుల, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా?. ధాన్యం కొనాలని ధైర్యంగా అడిగితే కేసులు నమోదు చేస్తారేమోనని రైతులు భయపడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప