‘జనగామ జిల్లా రైతాంగానికి మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరిగోస పడిన కరువు కాలం మళ్లీ కండ్ల ముందు కదలాడుతున్నది’. అంతటా వానకాలం సాగుకు సరిపడా వానలు పడితే జిల్లాలో మాత్రం వేసవిని తల
గణపసముద్రం చెరువులో నీళ్లు న్నా.. కాల్వలకు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తండ్లాడుతున్నారు. జూన్ చివరి వారంలో అధికారులు నీటిని వదలడంతో పాటు కురిసి కొద్దిపాటి వర్షానికి కొందరు నాట్లు వేసు కోగా, మరికొ
మంజీరా నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కరంజా ప్రాజెక్టు దిగువన మంజీరా నదిపై కొత్తగా రోడ్-కమ్-బరాజ్, చెక్డ్యామ్ల నిర్మాణానికి పూనుకుంటున్నది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి�
రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న ప్రతి గింజకూ లెక్క చెప్పాల్సిందేనని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై పన్నెండు సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ న
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తాము ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్ల టారిఫ్ను తగ్గించొద్దని, టారిఫ్ను తగ్గించేలా డిస్కమ్లు చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని రై�
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంట�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో విధంగా పాకులాడుతోంది. కర్షకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లుగా భారీగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అందుతోన్న సాయం ఇస�
గణపురం మండలం గణపసముద్రం చెరువు ఆయకట్టుకు కోట, మత్తడి కాల్వల ద్వారా నీళ్లు వదిలి తమ పంటలు కాపాడాలని రైతులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశ�
జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇప్పటికే అసైన్డ్, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్, �
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కాదు.. సంక్షోభం రాజ్యమేలుతున్నదని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే రైతులకు పలుమార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. కనీసం పురుగు మందులు కూడా అందుబాటులో ఉంచలే�
యూరియా బస్తాలపై రవాణా చార్జీలు వసూలు చేయడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు. సొసైటీ సిబ్బంది ఒక్కో బస్తాకు రూ.35 చొప్పున వసూలు చేస్తుండటంపై అ