నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
ఓ చెయ్యితో ఇచ్చి మరో చెయ్యితో లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మందికి మాత్రమే రుణమ�
భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం క
“మంచిర్యాల నియోజకవర్గంలో పండిన పంటలను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనలేదు. అకాల వర్షాలకు పంట పాడై నష్టపోతుందనే భయంతో ధాన్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం లో నలుగురు రైతులు మృతి చెందారు. రెండున్నర నెలలు పూర్త�
సాగును పండుగలా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీటి కొరతను పక్కన పెడితే.. కరెంట్ సరఫరాలో కోతలతో ముప్పుతిప్పలు పెడుతున్నది. ఎవుసానికి ఇచ్చిన వి�
నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్తో సోమవారం దద్దరిల్లిన ఢిల్లీలో మంగళవారం కూడా ఆందోళన కొనసాగగా, మరో పక్క కేంద్ర కర్షక వ్యతిరేక వి�
రంగారెడ్డి జిల్లాలో పోలీసు పహారాలో భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో గతంలో సేకరించిన భూములకు సంబంధించి పలువురికి పరిహారం చెల్లించకుండానే అధికారులు భూసేకరణకు సిద్ధం కావడంతో రైతుల
రాష్ట్రంలో ఈ వానకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. మంగళవారం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్�
వర్షాభావ పరిస్థితులు రైతులనే కాకుండా విత్తన పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వానకాలం సీజన్ ప్రారంభంలో విత్తన విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వానలు లేక సాగు �
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�
India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
maize procurement scam | రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కజొన్నలను తెలివిగా తన గోదాములోకి మళ్లించి.. మూడో కంటికి తెలియకుండా అమ్ముకున్న అధికార పార్టీ నేత వ్యవహారం మహబూబ్నగర్లో సంచలనం రేపింది.