పది వేల ఏండ్ల కిందటనే మన దేశంలో వ్యవసాయం ప్రారంభమైందని చరిత్ర చెప్తున్నది. నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ విత్తనాలు ఉత్పత్తి చేసిందే కానీ ఎన్నడూ విత్తనాలు కొనుగోలు చేయలేదు. హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్ వ�
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప�
అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస�
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
అడవి ఆముదాన్ని కొండ ఆముదం, కట్టె జేముడు, దొబ్బ చెట్టు, పెద్ద నేపాళమని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్నే ఆంగ్లంలో
జట్రోపా అంటారు. ఇది అనేక సంవత్సరాలు జీవిస్తుంది. ఉష్ణ మండల ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరుగుత�
Farmers | రైతులకు వరి కొయ్యకాల్లు తగలబెట్టడం వలన కలిగే అనర్థాలను వివరించి వరి కొయ్యకాల్లు తగలబెట్టడాన్ని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ నిలిపి వేయించారు.
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు అధికారులకు అల్టిమేటం జారీచేశారు. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా �
తనుగుల చెక్డ్యాం ధ్వంసంపై తాము రాజకీయాలు చేయడం లేదని, రైతుల బాగు కోసమే పోరాటం చేస్తున్నామని, దుండగులకు శిక్ష పడే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చ
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నష్టపరిహరం చెల్లింకు�
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘రైతు భరోసా’లో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది.
ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు జరుగుతున్న కీలక సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ఏఈవోలకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీలు వేయడం సమస్యాత్మకంగా మారింది. ఏఈవోలంతా రైతు వేదికలను వదిలేసి.. ఎన్నికల డ్యూటీలో తిరుగు�
పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్తో అన్నిరకాల పంటలు దెబ్బతి
ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అగ్గువ సగ్గువ ధరకే అప్పనంగా బడాబాబులకు అంటగడుతున్న ప్రభుత్వం.. మరోవైపు రైతుల సొంత భూమిని మాత్రం పదో పరకో ఇచ్చి బలవంతంగా గుంజుకుంటున్నది.