సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీ�
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నా రు. ఓ వైపు పంట కాలంలో యూరియా అందక ఇబ్బందులు పడి.. అరకొరగా పండిన పంటను సైతం అమ్మాలం టే ఇబ్బందులు తప్పడం లేదు.
ఉప కాల్వల నిర్మాణం పూర్తయితే ఈప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుందని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ�
గొల్లపల్లి , చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం పోరాట స్ఫూర్తికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన రైతుల్లో మనోనిబ్బరం నింపాయ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు�
భారతీయ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రో జు... 2026 ఏప్రిల్ 11. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ‘అఖిల భారత కిసాన్ సభ’ నేటితో 90 వసంతాలను పూర్త
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
ప్రాణం పోయినా తమ భూములు వదులుకునేది లేదంటూ నాదర్గుల్ రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మంత్రి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు విత్తు మొదలుకొని కోత వరకు కష్టాలే మిగులుతున్నాయి. రైతుల కష్టాలు రోజురోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. అందుకు నిదర్శనమే మూసాపేట మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన రైతు క
పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం
ఇటీవల జరిగిన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో మకజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీ�
ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు.
చివరి దశలో యాసంగి పంటలు ఎండుతున్నాయి. ఇంకో తడిపెడితే పంట చేతికొచ్చేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. చివరి తడికి పడరాని పాట్లు పడుతున్నారు. బయ్యారం మండలం జగ్గుతండా, బంజార తండాతోపాటు సరిహద్దు కురవి మం�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్లో రైతు పిట్టల ప్రశాంత్ తన ఎకరం పొలాన్ని కాపాడుకునేందుకు గురువారం ఒక్కో ట్యాంకర్కు రూ.500 చొప్పున 10 ట్యాంకర్లకు రూ.5వేలు వెచ్చించి నీరందించాడు.