ఈ ఏడాది వాన కాలంలో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమా
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నర్సపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాథోడ్ రామ్జీ(65), ఆడే ప్రకాశ్(56) మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..
జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండా�
ప్రస్తుత వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు వర్షాభా వ పరిస్థితిని గమనించి ఆరుతడి పం టలు సాగు చేయడం ఉత్తమమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పీఏసీఎస్లో యూ రియా న
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శివారులో ఎస్సారెస్పీ డీ 83-13 ఎల్ మైనర్ కాలువ లైనింగ్ ను ఆ గ్రామానికి చెందిన ముదాం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసి నష్టం కలిగించాడని ఆ శాఖ అధికారులకు పలువుర
Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక
కాంగ్రెస్ సర్కారు రైతులను గోస పుచ్చుకుంటున్నది. విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయక.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వక అరిగోస పెడుతున్నది. కనీసం పండించిన పంటను మార్కెట్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద రూ.204 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పాలేరు లింక్ కెనాల్ సర్వేను వెంకటాపురం వద్ద రైతులు అడ్డుకున్నారు. వందలాది మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు బుధవా�
యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయా�
ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్ప
రేవంత్ పాలనలో తెలంగాణ రాక ముందు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే మృగశిర కార్తె దాటుతున్నా నారుపోసేందుకు నీళ్లు లేక అన్నదాతలు తండ్లాడాల్సిన దుస్థితి ఉన్నది. కరీంనగర�