కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వ చేయూత కరువు కావడంతో వ్యవసాయం చేయడం రైతులకు భారంగా మారుతున్నది. ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయక పోవడంతో మెదక్ జిల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభ
యూరియా యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన
రైతుల నుంచి పత్తి కొనుగోలు విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కోతలు, కొర్రీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ఈ ఏడాది కొనుగోలు లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయాయి.
యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్లో బుక్ చేసుకుందామని ఓప
రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎ�
సాగు నీటి కోసం కిలోమీటరున్నర పొడవైన కాలువ నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు ఏం సేవ చేస్తాడని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె రైతులు ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు త�
తెలంగాణ రాక ముందు తొలకరి వచ్చిందంటే ఎంతో మంది రైతులు పెట్టుబడి కోసం అరిగోస పడేది. చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకుల చుట్టూ తిరేగిది. అక్కడ రుణం రాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేంది. పంట దిగుబడి చేతికి రాగానే అ
ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కాంగ
టమాట ధర అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకూ బాగా పలికిన ధర ఇప్పుడు తగ్గిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో టమాట తెంపకుండానే చేనులోనే వదిలేస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించిన జలశేఖరుడు కేసీఆర్ అయితే రెండేండ్లలో రైతులను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ ప
సాగునీటి కోసం రైతులకు పాట్లు తప్ప డం లేదు. కాల్వల ద్వారా వెంటనే గొలుసుకట్టు చెరువులు నింపి యాసంగి పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వెంకటాపూర్, చేగుంట మండల�