వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకు�
ఓ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు కొని విత్తగా, అవి మొలకెత్తక సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోయామని బేల మండలంలోని కాప్సీ(బీ) గ్రామానికి చెందిన 26 మంది రైతులు వాపోయారు.
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపి�
విద్యుత్ అధికారుల దౌర్జన్యానికి ఓ రైతు తన పొలం లో 20 ఏళ్లుగా పెంచుకుంటున్న టేకుచెట్లు నేలమట్టం చేసిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. విద్యుత్ అధికా�
ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతుల మేలు కోసం కృషి చేసిన కేసీఆర్ అంటే చాలా అభిమానం.. అందుకే తన పొలంలో వరినాట్ల మొలకలతో కేసీఆర్ పేరును రాశానని చెప
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వర�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ వానకాలానికి సంబంధించి ఆత్రమాత్రం మూసీ నీటిని వదిలారు. మరుసటి రోజే నిలిపేవేశారు. దీనికి కారణం ఎలాంటి పదవిగానీ.. ప్రొటోకాల్ లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఆదేశాలతో అవసరం లేని సమయంలో మ�
గత నెల రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో వానకాలంలో కంది, పత్తి పంటలు విత్తుకున్న రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు వాహనాల్లో ట్యాంకులు పెట్టి పైపుల ద్వారా నీరు అందిస�
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ఆ యకట్టు రైతులు, గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జూన్ 29న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొనుగోలు విషయంలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరియా బుకింగ్ యాప్లో బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు ఠంచనుగా అందివ్వాల్సిన
ప్రతికూల పరిస్థితులను అధిమించి సాగు చేసిన రైతులు చివరకు పంట అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. మార్కెట్లో మొక్కజొన్న పంట విక్రయించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. డబ్బులు అన్నద�