కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలను విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు న్యాయమ�
కాంగ్రెస్ అసమర్ధ పాలనలో సాగునీరందక రైతులు అరిగోస పడుతున్నారని, దీంతో గణపసముద్రం పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రామప్�
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాలకు ఎగువన నుంచి వరద వ�
సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్�
రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే విషయంలో బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం ఏ మాత్రం పట్టనట్ట�
జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల�
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్హౌస్ ప్రహరీని రైతులు, స్థానికులు కూల్చివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జెప్తిశివునూర్లో శనివారం చోటుచే�
కాంగ్రెస్ సర్కార్ మరో రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్�
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్య�
నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు ఇచ్చారు.
Komatireddy Venkat Reddy | ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంట�
BRS PoruBata | ‘జూరాల, కేఎల్ఐ పంపులు ఆన్చేసి కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట పడుతాం. ఈ నెల 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్�
మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏండ్లతరబడి రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతి లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చెప�
రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆకుల ప్రణయ్ అన్నారు.