రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నా
అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంత�
ట్రిపుల్ ఆర్ రైతుల ముందస్తు అరెస్టులతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారింది. తెల్లవారు జాము నుంచే పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేసి, నిర్బంధంలోకి తీసుకోవడం ప్రారంభించారు. రీజినల్ రింగ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూ స్తున్నదని..ఎలాంటి తప్పులు చేయకున్నా ఠాణాకు తరలించడం ఏమిటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట చేతికొచ్చినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం త్రిపురారంలోని రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి అధికారుల కోసం వేచి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కూడా యూరియా తిప్పలు �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డ
బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటగా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతికి కొట్టుకు పోయిన పంట పొలాలను, తెగిన రోడ్లను, పంట నష్టం
భద్రాద్రి జిల్లా పత్తి రైతులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు ఉండడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా భారీ క్యూ లైన్లలో ఉండిపోయిన రైతున్నను ఇప్పుడు భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పత్తి రైతులు పక్�
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప.. రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది.
సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నీటి మూటగానే మారిపోయింది. గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఆరునెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. జిల్లాలో సుమార