వరుణదేవుడు దోబూచులాడుతున్నాడు. మబ్బులు ఊరిస్తున్నా.. కరుణించడం లే దు. వానకాలం సీజన్ ప్రారంభమైన నెల దాటుతున్నా నారాయణపేట జిల్లాలో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నా
అదును దాటుతున్నా వరుణదేవుడి జాడ కనిపించడం లేదు. సాధారణం తప్పా పదును వానలు కురవడం లేదు. ఇప్పటికే మెట్ట పైర్లను పూర్తిస్థాయిలో సాగు చేయాల్సిన రైతులు 5 శాతం కూడా విత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న�
నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. ఓ ప్రైవేట్ కంపెనీ సోయారకం విత్తనాలు సాగు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో ఇటీవల నిర్మల్ జిల్
రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్ర రైతులను ముంచే పనిచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వంల�
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �
రైతుమేళా నిర్వహిస్తున్నాం.. రైతులంతా తరలిరావాలని పిలుపునిచ్చిన పెద్దలు.. వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది.
“సింగూరు కాల్వల మరమ్మతుల పేరుతో పంటలకు నీళ్లు ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నారని, కాల్వలకు మరమ్మతులు ఇంకెన్నాళ్లు చేస్తారు..? పంటలు నష్టపోతున్న రైతులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సింగూర్ ప�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు�
బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. బహదూర్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబ�
Rekonda Bridge | రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
Land Acquisition | ‘ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం సహకరించేది లేదు. మా వివరాలు అందించేది లేదు. ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోం.. తాతలకాలం నుంచి భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ క�