పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ శివారులోని సర్వే నంబర్ 144, 145లో జేసీబీ సాయంతో ట్రెంచ్ పనులు చే యించేందుకు శనివారం రెవెన్యూ అధికారులు రావడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనాల్సిందేనని, లేకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కే�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా యాప్ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. శనివారం యూరియా దొరక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రైతులు రైతు వేదికలో ఫర్నిచర్ను ధ్�
‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగం అవుతున్నరు’ అని ఖమ్మం జిల్ల�
రాష్ట్రంలోని రైతులు, ప్రజల సంక్షేమాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొడంగ ల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో �
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రస్తుతం వాటి
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రం లో పండిన పంటలో సర్కారు 25% వంతు కూడా కొనలేదని.. రికార్డు స్థాయిలో సేకరించా�
పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట
30 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని.. హామీల అమ ల్లో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పా�
ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బీఆర్ఎస్ క్యాం
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి దిమాక్లేని మాటలు మాట్లాడుతున్నాడని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబం ధం లేకుండా రైతులు పండించిన
రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహేశ్వరంలో నిర్వహించిన వ
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం లిఖిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేట