టమాట రైతులు కష్టాల్లో పడ్డారు. మార్కెట్లో రోజురోజుకూ ధరలు పడిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావులపై ఆధారపడి టమాట సాగు చేసిన రైతులు ధర లేక ఇబ్బందిపడుతున్నా�
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (40)కు వ్యవసాయ బోరుబావులు తవ్వించడంతో పాటు అనారోగ్యంతో దవ�
పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, వ�
పసుపు రైతులను మోసం చేస్తే సహించేదిలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున�
యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్క
ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవనే నిబంధన ఎత్తివేయాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎ�
అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.
యూరియా కోసం నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాప్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నిజామాబాద్ రూరల్ ముత్తకుంట సొసైటీ ఎదుట గురువారం అన్నదాతలు ఆందోళనకు దిగారు.
యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందివ్వాలని బీఆర్ఎస్ టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు సమయాన�
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం ల
రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున�