కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంట అమ్ముకోవటానికే కాదు..అమ్మిన పంటల బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, చిలుకూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు �
రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్ల
‘రేవంత్ రెడ్డికి రైతుల కష్టం ఏం తెలుసు? ఎద్దు తెలుసా.. ఎవుసం తెలుసా..? కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. రైతు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సంయుక్త కిషాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆది
పచ్చని పల్లెల్లో వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకంగా మారుతోంది .కాలుష్య కారక కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు జనం పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. పచ్చని పల్లెల్ని వాయు కాలుష్యం కాటేస్తుంది. కాలుష్య�
సన్నాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ బోనస్ చెల్లింపులో మాత్రం ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపిస్తున్నది. ఈ సీజన్లో కూడా సన్నరకం పండించిన అన్నదాతలకు క్విం�
వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మిల్లర్లు ఎలాంటి కటింగ్లు పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి బీఆర్
వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�
జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్ర�
‘కాలం నెత్తిమీదికొచ్చింది.. ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తరు? ఇదే తీరుగ నడిస్తే.. ఇంకా నెల రోజులైనా వడ్లు కొనుడు కాదు.. ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. జవాబుదారీ తనం లేదు’ అంటూ రైతులు మండిపడుతున్నార
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్�
నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.