యూరియా కోసం రైతుల కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్శాఖలో మరో స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంల�
ప్యూచర్సిటీ కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయ భూములను తీసుకుంటే ఊరుకునేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
భూమిపై 45 ఏండ్లకుపైగా అన్ని హక్కులు, డిజిటల్ పాస్బుక్కులున్న పట్టాదారులకే అధికారులు నోటీసులు ఇవ్వడంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొమ్మరాసిపేట్ రైతులు మండిపడుతున్నారు.
Paddy Field | పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ వి�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�
రైతులు వనినాట్లు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి, ఇరిగేషన్ ఈఎన్సీ అంజాద్ హుస్సేన్కు ఆదివారం బీఆర్ఎస్ డి
పొలాలు బీడు వారినా పరవాలేదు గానీ, బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు! సాగు, తాగునీటికి జనం అల్లాడినా.. బీరు కంపెనీలకు నష్టం కలుగొద్దు! పంటలు ఎండి రైతుల కడుపు మండినా.. బ్రూవరీలు, వాటి యజమానులు మాత్రం సల్లంగుండా�
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో బస్తాల కోసం అరిగోస పడగా.. యాసంగి పంటల సీజన్లో మళ్లా అవే కష్టాలు దాపురించాయి. పంటలకు సరైన సమయంలో యూరియా అందించాలని రైతులు తల్లడిల్లుత�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతుభరోసా అందక, సకాలంలో ఎరువులు దొరకక సాగు కోసం అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు న్యాయంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వ