సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. కొం తకాలంగా ఎండలు, వర్షాభావంతో ఇబ్బందులు పడిన రైతులకు వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి.
ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్
పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులపై దయలేదని, కానీ దేవుడు దయతలిచి వర్షాలతో కొద్దిగా ఊరట కలిగించాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షాలతో
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలోని సర్వే నంబర్ 261 మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే నంబర్లోని భూముల వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మార గా తాజా పరిణామాలు ఉత్కంఠతకు దారితీశాయి.
పేరుకు రైతు ప్రభుత్వమని గొప్పులు చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మం�
ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. సాగు, తాగునీటి విషయంలో చేతులేత్తేయడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. �
ఎల్లో కాం గ్రెస్ తీరుతోనే రైతులు కష్టాల పాలయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్నినో ప్రభావంతో కరువు రాలేదని, వర్షాలు లేవన్న బూచి చూపి రైతులను మరోసారి దగా చేయాలని ప్రభుత్వ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా నవాబ్పే�
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
CJP meet Rakesh Tikait | రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఇక్కడ లేకున్నా.. నదీ పరీవాహక ప్రాంతంలో ఇతర రాష్ర్టాల్లో పడిన వానలకు కృ ష్ణానదికి వరద పోటెత్తుతున్నది. అంచెలంచెలుగా పెరుగుతున్న వరద ప్రవాహంతో జూరాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయ
మ హబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. తమ మి ర్చి కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా మూడు నెలల నుంచి తిప్పుతున్నాడ ని తొమ్మిది మంది రైతులు మంగళవారం మా ర్కెట్కు తాళం వ�
ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా నడిగడ్డను ఈ వానకాలం సీజన్లో ఎడారిగే మార్చే కుట్ర జరుగుతున్నది. ఈ విషయం తెలిసిన అధికార పార్టీ జిల్లా నాయకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో తలాపున కృష్ణమ్మ ప�