వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ సమీపంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.
తన పొలానికి సాగు నీరు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో మరో వృద్ధ రైతు ఎస్సై కాళ్లపై పడిన హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస
రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి తప్పుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే 15 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని స్పష్టంచేశార�
కాంగ్రెస్ సర్కార్పై కరీంనగర్ పాడి రైతులు కన్నెర్రజేశారు. డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరిట భూభారతిలో మార్చిన భూములను తిరిగి ‘కరీంనగర్ డెయిరీ’కి అప్పగించాలని ఆందోళనబాట పట్టారు.
రైతాంగానికి రేవంత్ సర్కార్ మరో నడ్డి విరిగే వార్త చెప్పింది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీఏసీఎస్, ఏఆర్ఎస్కేల నుంచి విక్రయాలు చేసే యూరియాకు రవాణా చార్జీలను ప్రభుత్వమే భరించి ఎమ్మార్పీలకు వ
ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వానకాలం పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. విత్తనాలు నాటే సమయానికే వర్షాలు కురువడంతో విత్తనాలను నాటిన రైతులు తదనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టి న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. వెజ్, నాన్వెజ్ అన్నీ ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రైతుల�
బొంరాస్పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలిక పెట్టింది. రైతులు సన్న రకం ధాన్యం పండిస్తేనే సరిపోదట.. ఆ రైతులు సన్న రకం విత్తనాలను కొనుగోలు చేసినట్టుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది.
క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టు ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా అని నడిగడ్డ రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మూడుతట్టల మట్టి తీయకుండా ఈ పనులను పడకేపించిన రాష్ట్ర ప్రభుత్�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు వానకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన �
రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నాన్ని ఆపకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
‘బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం’ అని మాజీ మంత్రి, మేడ్చల్