‘ఆడలేక మద్దెల ఓడు’ సామెత చందంగా రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కారు.. కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతున్నది. రెండేండ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కెలా చేసిన �
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురై�
అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్' డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముందుకు సాగడం
పెద్దపులి సంచారం పల్లెలను వణికిస్తున్నది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలంలోని అంబారిపేట, సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. �
యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది.
ఇటీవల కొనుగోలు చేసిన సన్నవడ్లకు సంబంధించిన బోనస్ డబ్బులను ఎప్పుడిస్తరని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రైతులు సంత నడ్పిరాజేశ్వర్, కొమ్ముల రాజన�
ఐదు విడతల్లో రైతు భరోసా వేయాల్సిన పాలకులు కేవలం ఒక్కసారే వేసి రైతులను నిట్టనిలువునా ముంచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రెండేండ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్కు ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రం యాదికొచ్చింది. ఓట్లేసి గెలిపించిన జనం ఇన్నాళ్లు కనిపించలేదుగానీ, ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ కదిలించింది. నాడు ర
పొడపత్రి తీగజాతికి చెందిన ఔషధ మొక్క. ఇది మన దేశంలోని అడవుల్లో ప్రకృతిసిద్ధంగా పెరుగుతుంది. దీని కాండం సన్నగా ఉంటుంది. కాయలు మేక కొమ్ము కారంలో ఉంటాయి. అందుకే దీన్ని ‘మేషశృంగి’ అంటారు. ఆకులు దీర్ఘవృత్తాకార�
పచ్చని పైర్ల మధ్య ఆమె పాట పరిమళిస్తుంది. ఆ గొంతుకకు చల్లగాలి తాళం వేస్తుంది. పని చప్పుళ్ల తాళంలోనే ఆమె స్వరం జోరుగా సాగుతుంది. పనీపాటలను జతచేస్తూ తనదైన శైలిలో పల్లెపాటలకు ప్రాణం పోస్తున్నది గుండెబోయిన ఝ�
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్లోని రైతన్నలు నిరసనబాట పట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఆజాద్ బుధవారం సంగ్రూర్ జిల్లాలో స్మార్ట్ పవర్ మీటర్లను తొలగించి నిరస�
గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.