రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి అన్నారు.
‘రైతు ముఖాన్ని చూసి పాలకుడి సమర్థతను అంచనా వేయొచ్చు’ అన్నది పెద్దల మాట. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉన్నదో చెప్పడానికి రైతు ముఖంలో కనిపించే సంతోషమే కొలమానం. సమాజానికి అన్నం పెట్టే అన్నదాత కన్�
CM Vijay | తమిళనాడు (Tamil Nadu) లో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం (TVK Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay
Indiramma Atmiya Bharosa | రాష్ట్రంలోని రైతుకూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తున్నది. ఇందుకు ఆత్మీయ భరోసా పథకం అమలు తీరే నిదర్శనం. ఈ పథకం కింద సాగుభూమిలేని నిరుపేద రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామంటూ �
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్లో అమ్మకానికి తీసుక�
మాగనూరులో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది. నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Nadergul Lands | నాదర్గుల్ భూముల వ్యవహారంలో తెరవెనుక సర్కార్ పెద్దల అండ, రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వక మౌనముద్ర, ప్రైవేటు భూములు అంటూ హైడ్రా ధ్రువీకరణ.. ఇన్ని అనుకూలతలు ఉన్నా రికార్డుల తారుమారు ఎలా? అనే దానిపై కార్ప
రైతు బీమా బంద్ అంటే
రైతు కండ్లలో కన్నీళ్లు రాలుతున్నయ్
వచ్చిన తెలంగాణలో ఒక్కొక్క పథకం
ఎండుటాకై ఎగిరిపోతున్నాయి
నేల కొరిగిన రైతుకు మేలు చేసిన
రైతు బీమా రాలిపోతున్నది
రేవంత్ సర్కార్పై ఉద్యోగులు సమరభేరి మోగించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రాష
రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్
Urea | యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాకు నీ ళ్లిచ్చి సూర్యాపేట సొంత జిల్లా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య యాదవ్