యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులు వచ్చిన లారీ లోడులో సగమే దింపుతామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించారు. మొత్తం లోడు దించాల్సిందేనని పట్టుబట్టారు.
‘యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు... ప�
యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్ల�
“కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం.తాము ఎవరికి చెప్పుకోవాలో తెల్వని గతి పట్టింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలే..ఆటో ఆయనకు డబ్బులిస్తే మందు బస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
నిత్యం తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. తిండితిప్పలు మానుకొని పొద్దస్తమానం క్యూలైన్లో ఉన్నా బస్తాలు ఇవ్వ�
హనుమకొండ జిల్లాలో యూరియా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద కుటుంబ సమేతంగా రైతులు బారులు తీరుతున్నారు. మనిషికి ఒక బస్తా అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వ్యవసాయ పనులు వద�
యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డి, వ్యవ�
రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. యూరియా కోసం రోజంతా గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి వరుసలో నిల్చున్నా అందని పరిస్థితి. అదను మీద యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి మండిపడ్డారు.
రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశ�
Urea Supply | యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు .