పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత దేశమే ఎక్కువగా నష్టపోతున్నదని రాజ్యసభలో స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం. మన ప్రధాని నరేంద్ర మోదీకి ‘దేశమే ప్రథమం’ అన్న దృక్పథం కొరవడిందని, దేశంలో తీవ్ర సంక్షోభ�
రూ. 28,840 కోట్ల వ్యయంతో 2035-36 వరకు పదేండ్ల కాలానికి సవరించిన ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాల�
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని.. యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థ�
ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటుకోసం నిర్మించిన కొత్త భవనం సేవాతీర్థ్ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సమీకృత భవనంలో పీఎంవోకు చెందిన కార్యనిర్వాహక వర్గానికి అవసరమైన అన్ని సద
దేశంలో గడిచిన పదకొండేండ్లుగా విదేశాంగ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకత్వంగా, విశ్వగురు పేరిట ప్రచారం జరుగుతున్నది. కానీ జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే ఇందులో లోపాలు గమనించవ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మా వందే’. ప్రధాని మోదీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్ సీహెచ్ దర్శకుడు. వీర్రెడ్డి.ఎం నిర్మాత. పోరాట�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్' కార్యక్రమానికి అగ్ర కథానాయిక సమంత హాజరైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ వేడుకలో ప్రధాని
ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి నాటకాలైనా వేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్పూర్లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్ర
ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు కేంద్ర ప్ర�
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంల
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయనను ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని గౌరవప్రదంగా భావ�