ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై ఈ భేటీలో సమీక్షించనున్నట్టు కేంద్ర ప్ర�
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంల
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయనను ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని గౌరవప్రదంగా భావ�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం పెను ముప్పుగా మారింది. మేము అధికారం లోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తాం’.. 2014 ఎన్న
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాత్రి చేసిన ప్రసంగంలో చాలా విషయాలు స్పృశించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా చేపట్టిన పలు చర్యల గురించి ఆయన సోదాహరణంగా చెప్పుకొచ్చారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల వ్యవధిలోనే త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల 8న, 9న రాత్రి వేళల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సై�
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరు�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాం కు గ్రూపు అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ద్రౌపది ముర్మును కలుసుకుని దాడుల గురించి వివరించారు. మరోవైపు, ఎ�
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్తో ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృత చర్చలు జరిపారు.