బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించ
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను జపాన్ పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి ద్వైపాక్షిక 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్�
న్యూఢిల్లీ: భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల ప్రధాన మంత్రులు, ప్రతినిధుల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర చర్చలు జరి
మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబ�
సరిగ్గా ఎన్నికల ముందు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రతిపక్షాలన్నీ ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం చెన్నీ వ్యాఖ్య�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు. దేశ సమాఖ్య న�
Farm Laws | రైతుల మేలు కోసం.. ముఖ్యంగా సన్నకారు రైతులకు ప్రయోజనాలు అందించాలని మూడు సాగు చట్టాలను తెచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని వర్గాల రైతులకు వీటిపై సర్ది చెప్పలేకపోయాం. దీంతో ఆ చట్టాల్లో సవరణలకు