ఆయన పాలనలో సూచీలన్నీ నేలచూపులే పడిపోయిన ప్రజల జీవన ప్రమాణాలు ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం గంగలో శవాలు తేల్చిన ఘనత మోదీదే ఉన్న కొలువులనే ఊడబీకుతున్నరు జలవిహార్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జూలై 2
తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది మీరే కదా! మోదీజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకొన్న నెటిజన్లు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి �
గుర్తించిన ప్రధానికి మంత్రి తలసాని ధన్యవాదాలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం హైదరాబాద్ను డైనమిక్ నగరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘డైనమిక్ సిటీ హైదరాబాద్లో �
ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనల సెగ కేంద్రం వైఫల్యాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులు విభజన హామీలపై ప్రశ్నల వర్షం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాన
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇవాళ వందవ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్లో ఉన్న ఆమె నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. 1923, జూన్ 18వ తేదీన హీరాబెన్ మోదీ జ
ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేట�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించ
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను జపాన్ పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి ద్వైపాక్షిక 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్�
న్యూఢిల్లీ: భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల ప్రధాన మంత్రులు, ప్రతినిధుల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర చర్చలు జరి