మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబ�
సరిగ్గా ఎన్నికల ముందు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రతిపక్షాలన్నీ ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం చెన్నీ వ్యాఖ్య�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు. దేశ సమాఖ్య న�
Farm Laws | రైతుల మేలు కోసం.. ముఖ్యంగా సన్నకారు రైతులకు ప్రయోజనాలు అందించాలని మూడు సాగు చట్టాలను తెచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని వర్గాల రైతులకు వీటిపై సర్ది చెప్పలేకపోయాం. దీంతో ఆ చట్టాల్లో సవరణలకు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుదిజాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వ�
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అక్కడ ఉన్న మతువ తెగలతో ఇవాళ మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నార