తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డికి, మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
భారత్లోని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో పెండ్లి వేడుకలు నిర్వహించుకోవటాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశీయంగా చేపట్టడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్' మద్దతు ఇచ్చినట్టవుతుందని �
‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులే. ఆరు గ్యారంటీలు అని చెప్తున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. కర్ణాటకలో 24గంటల విద్యు
PM Modi |తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజే�
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నా�
Minister Vemula | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అయిన మోదీ(Prime Minister Modi).. సీఎం కేసీఆర్పై అవినీతి ఆరోపణలు
Redco Chairman Y. Satish Reddy | బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని మరోమారు స్పష్టమైంది. ఎన్నికల కోసం బీజేపీ ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నిజామాబాద్ సభలో మోదీ మాట్లాడిన దానిని బట
MLC Kadiam Srihari | నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సక
Minister Vemala | ప్రధాని పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమ�
గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్ల�
“పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కృష్ణానీళ్లలో వాటా తేల్చరు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. తెలంగాణపై అక్కసు కక్కుతారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు క�
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీష్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్కీబాత్లో ప్రధాని మాట్లాడుతూ.. లైబ్రరీలో ఏర్పాటులో ఆకర్షణ కృషిని అభినంది�