ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగికి వ్యతిరేకంగా సోషల్మీడియాలో అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిని యూపీలోని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో �
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఇది తీవ్రమైన అంశమేనని పేర్కొన్న ఆయన దీనిపై రాద్ధాంతం అనవసరమని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం త
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డికి, మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
భారత్లోని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో పెండ్లి వేడుకలు నిర్వహించుకోవటాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశీయంగా చేపట్టడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్' మద్దతు ఇచ్చినట్టవుతుందని �
‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులే. ఆరు గ్యారంటీలు అని చెప్తున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. కర్ణాటకలో 24గంటల విద్యు
PM Modi |తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజే�
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నా�
Minister Vemula | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అయిన మోదీ(Prime Minister Modi).. సీఎం కేసీఆర్పై అవినీతి ఆరోపణలు
Redco Chairman Y. Satish Reddy | బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని మరోమారు స్పష్టమైంది. ఎన్నికల కోసం బీజేపీ ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నిజామాబాద్ సభలో మోదీ మాట్లాడిన దానిని బట
MLC Kadiam Srihari | నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సక
Minister Vemala | ప్రధాని పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమ�