ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో �
ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది.
చారిత్రక భువనగిరి కోట సకల హంగులతో అలరారనున్నది. ఏకశిల కొత్త సొబగులతో టూరిజం స్పాట్గా మారనున్నది. ఖిలా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 69 కోట్లు మంజూరు చేసింది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువుల్లా కనిపిస్తాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ వాలకమే అందుకు కారణం. ప్రధాని మోదీని ఆయన ఆకాశానిక�
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని సభలో ప్రశంసించిన తీరును చేస్తే ఆయనలో ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నాడని, మహారాష్ట్ర, అస్సాం సీఎంల మాదిరిగానే రేవంత్ కూడా మారుతాడని ఎమ్మెల్సీ, బీఆర్
ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీవో నంబర్-3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 8న ధర్నాచౌక్లో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే
పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనలో నియంతృత్వం వచ్చేసిందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ అగ్రనేత ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు.
దేశం పదికాలాల పాటు శాంతిభద్రతలతో బాగుండాలంటే బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీ నాయకత్వం దేశానికి అవసరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం జహీరాబాద�
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం శుభపరిణామమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప�
పట్టణంలో బోధన్ - జాన్కంపేట్ రైల్వేలైన్లో గాంధీ పార్కు వద్ద ఉన్న రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఎంప�
కందకుర్తిలో సాధు సంతులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం, మూడు నదులు కలిసే త్రివేణి సంగమ విశిష్టతను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని నాందేడ్ రాజసభ సభ్యుడు డాక్టర్ అజిత్గోప్చడే అన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోస�
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.