లౌకిక దేశమైన భారత్ను పథకం ప్రకారం మత రాజ్యంగా మలుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కరీపూర్లో జరిగిన 10వ ముజాహిద్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని వైభవంగా నిర్మిస్తున్నామని ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక పురావస్తు శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఆలయాన్ని,
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోలు కలిగిన సైన్ బోర్డులు, ఫ్లెక్స్-బ్యానర్లు ఉంచాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేయలేమని కేరళ సర్కారు తేల్చి చెప్పింది.
గత ఐదేండ్ల తమ ప్రభుత్వ పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 17వ లోక్సభ ఐదేండ్ల కాలవ్యవధిని సంస్కరణ, పనితీరు, పరివర్తన(రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్) పీరియడ్గా చెప్పవ�
చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నాణ్యతతో పటిష్టంగా నిర్మిస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యధుబీర్ సింగ్ రావత్ తెలిపారు.
గిరిజన పారిశ్రామిక వేత్తలను ఆదుకుంటామంటూ రెండేండ్ల కింద ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రాయితీతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ (విసీఎఫ్-ఎస్టీ) పథకం అమలుకు నోచుకోలేదు.
షెడ్యూల్డు కులాల్లోని మాదిగలతోపాటు అన్ని ఉపకులాల వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.
వివిధ కళల్లో విద్యార్థులకు అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురసార అవార్డుకు ఎంపికైన జిల్లా విద్యార్థిని పెండ్యాల లక్ష్మి ప్రియ ఈ నెల 22న అవార్డును అందుకోనున్నట్లు విద్యార్థి తండ్రి రాకేశ్ తెలిపార�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు
PM Modi | జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాక
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూ
President Putin: పుతిన్తో జైశంకర్ భేటీ అయ్యారు. ఆ ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం పెరిగిందని పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు ఆహ్వానించినట్లు జైశంక�