గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్ల�
“పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కృష్ణానీళ్లలో వాటా తేల్చరు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. తెలంగాణపై అక్కసు కక్కుతారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు క�
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీష్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్కీబాత్లో ప్రధాని మాట్లాడుతూ.. లైబ్రరీలో ఏర్పాటులో ఆకర్షణ కృషిని అభినంది�
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 75 ఏండ్లుగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన పార్లమెంటు పాత భవనం ఇకనుంచి పార్లమెంటరీ చరిత్రకు సాక్షీభూతంగా నిలువనున్నది.
భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భార
నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిర
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�