భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 75 ఏండ్లుగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన పార్లమెంటు పాత భవనం ఇకనుంచి పార్లమెంటరీ చరిత్రకు సాక్షీభూతంగా నిలువనున్నది.
భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భార
నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిర
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
మధ్యప్రదేశ్ బీజేపీలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం ప్రారంభమైన జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి మాజీ సీఎం ఉమాభారతికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోస�
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆసక్తి కనబరుస్తున్నది. ఈ మేరకు త్వరలో పార్టీ హైకమాండ్కు ప్�
ఇస్రో శాస్త్రవేత్తల కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను రావొద్దని ప్రధాని మోదీ ఆదేశించటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమను పక్కకునెట్టి..
ISRO Women Scientists:ఇస్రో సక్సెస్లో మహిళ శాస్త్రవేత్తలు విశేష పాత్రను పోషించారు. ఆ ఇంజినీర్లను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. వారిలో ప్రేరణ శక్తిని నింపే రీతిలో మాట్లాడారు. ప్రధాని ప్రసంగం పట్ల ఆ శాస్త్ర