Gangavaram Port | దేశంలోని విలువైన మౌలిక వసతుల సంపదలైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గనులు గంపగుత్తగా ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ సొంతమవటంపై రోజుకో కథ బయటకొస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్తోపాటు భారతదేశ తూర్పు తీరంల�
ప్రధాన మంత్రి పంద్రాగస్టు ప్రసంగం అభాసుపాలైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నరేంద్ర మోదీ.. గొప్పల కోసం చెప్పిన మాటలు సర్వత్రా విమర్శలకు దారితీశాయి. ఓవైపు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సే�
డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ శ్రేయస్సునే కోరుకుంటున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ పార్టీ బృందం కలువడమే ఇందుకు నిద
విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం వేదిక పంచుకున్నారు. పుణెలో ప్రధాని మోదీకి లోక్మాన్య తిలక్ పురస్కారం అందించిన సభలో శరద్ పవార్ మాట్�
విపక్షాలు కొత్తగా ఏర్పాటు చేసుకొన్న ‘ఇండియా’ కూటమికి ఇంకా పూర్తి రూపం రానేలేదు. అప్పుడే కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఆగస్టు 1న ప్రధాని మోదీని లోక్మాన్య తిలక్ అవార్డుతో సత్కరించే కా�
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
మణిపూర్ హింసపై పొరుగు ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మంగళవారం పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. కుకీ-జో తెగ ప్రజలకు మద్దతుగా పౌర సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో వేలాది మంది ప�
PM Modi | ప్రధాని మోదీ పిరికివాడని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించారు. ఓ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘మణిపూర్ తగలబడిపోతున్నది. దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీ పార్లమెంట్కు జవాబుదారీగా ఉండాలి.