దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లప�
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టే దైర్యం ప్రధానమంత్రి మోదీకి ఉన్నదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిలదీశారు.
లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా దేశాల మాదిరి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆర్మీలో 40 ఏండ్లు పనిచేసి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచ�
ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆయన మౌనం ప్రజల పుండ్లపై కారం చల్లినట్టు ఉన్నదని ధ్వజమెత్తింది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ‘హింస చెలరేగిన నెల తర్వ�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరు�
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గిట్టని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిత్యం విషం కక్కుతున్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అ�
చేతిలో రాజదండం, చుట్టూ మఠాధిపతులు, మత పెద్దలు, పూజారులు, బాజాభజంత్రీల నడుమ నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగిన తీరును సీపీఎం తీవ్రంగా ఖండించింది. భారత్ను ఓ హిందూత్వ దేశంగా, కొత్త ఇండియాగా చూపాలన్నదే ప�
ఈ సెంగోల్మాల్ అంటే ఏమిటి అంటూ కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం, ప్రధాని మోదీ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు.
Double Engine Government | బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ ‘ట్రబుల్ ఇంజిన్' అని మరోసారి తేటతెల్లమైంది. ఇందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం తాజా సాక్ష్యంగా నిలిచింది.
ఆదివాసీ ఆడబిడ్డ, దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకుండా నియంతలా ప్రధాని ప్రారంభించడం దేశ ప్రజలను అమానించినట్లేనని ప్రజా సంఘం జేఏసీ చైర్మన్ గజ్జెల కా