ప్రధాని మోదీ టార్గెట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘బంజారాలు బాధపడొద్దు. ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడు’ అని అన్నార�
కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందు�
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విష కన్యనా? అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన పబ్లిక్ మీటింగ్లో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్ల ఆందోళన బుధవారం కొనసాగింది.
నకిలీ డిగ్రీ విషయంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. నకిలీ డిగ్రీ కలిగిన ప్రధాని దేశానికి అవసరం లేదంటూ మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
ఈ నెల 8న రాష్ర్టానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందే
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది.
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
నెమలిని చూసి నక్క నాట్యం చేసినట్లుంది ప్రధాని మోదీ వ్యవహారం. ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంపై స్పందించారు. కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడి తత్వాలపై మాట్లాడుతూ బసవేశ్వర�
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ