నకిలీ డిగ్రీ విషయంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. నకిలీ డిగ్రీ కలిగిన ప్రధాని దేశానికి అవసరం లేదంటూ మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
ఈ నెల 8న రాష్ర్టానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందే
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది.
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
నెమలిని చూసి నక్క నాట్యం చేసినట్లుంది ప్రధాని మోదీ వ్యవహారం. ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంపై స్పందించారు. కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడి తత్వాలపై మాట్లాడుతూ బసవేశ్వర�
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. ఈ మేరకు ఆమె మూడు పేజీలతో కూడిన లేఖను శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి పంపించారు.
2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ
R Krishnaiah | చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ �
బీజేపీ దేవుడి పేరు చెప్పి దేశాన్ని నిలువునా దోచుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లకు రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్ విక్రయాల్లో రూ. 22 లక్షల కోట్ల అవినీతికి పాల్
దేశంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నదని, ప్రధాన