ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�
అమెరికాలో పర్యటనలో ప్రధాని మోదీకి స్థానిక మీడియా నుంచి భారత్లో మైనారిటీల హక్కులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. బైడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ‘మైనారిటీల హక�
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను పిలుస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠను అలాగే నిలుపుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. దీనికి కారణాలు లేకపోలేదు.
ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్' (ఐపీఐ) కోరింది. కేంద్ర ప�
దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లప�
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టే దైర్యం ప్రధానమంత్రి మోదీకి ఉన్నదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిలదీశారు.
లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా దేశాల మాదిరి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆర్మీలో 40 ఏండ్లు పనిచేసి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచ�
ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆయన మౌనం ప్రజల పుండ్లపై కారం చల్లినట్టు ఉన్నదని ధ్వజమెత్తింది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ‘హింస చెలరేగిన నెల తర్వ�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరు�
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.