మణిపూర్లో జరుగుతున్న దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొమ్మిదేండ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మహేశ్వరం నియోజక వర్గాన్ని ఒక ప్రత్యేక విజన్తో విద్యా హబ్గా మారుస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, 2.20 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మాట్లాడటం గురవింద సామెత కన్నా హీనంగా ఉన్నది. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, మోసం చే�
PM Modi | ప్రధాన మంత్రి మోదీ హన్మకొండ సభలో పచ్చి అపద్దలను మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. ప్రధానమంత్రి హోదాను ఆయన దిగజార్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �
PM Modi | వరంగల్లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మ
ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలం
దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అ
ఓబీసీ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని ఓబీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నెలలో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సమితి తరఫున ఆదివా�
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�
అమెరికాలో పర్యటనలో ప్రధాని మోదీకి స్థానిక మీడియా నుంచి భారత్లో మైనారిటీల హక్కులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. బైడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ‘మైనారిటీల హక�
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను పిలుస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠను అలాగే నిలుపుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. దీనికి కారణాలు లేకపోలేదు.
ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్' (ఐపీఐ) కోరింది. కేంద్ర ప�