ఎన్నికల బాండ్లను రద్దు చేయడం ద్వారా దేశం మరోసారి నల్లధనం వైపునకు నెట్టివేయబడిందని, దీనిపై ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్�
భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.
ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందు బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. కవితను వెంటనే విడుదల చేయాలం
ఆవగింజంత అయినా సరాసరి ప్రమేయం లేని ఓ పేలవమైన కేసులోని అబద్ధం గడప దాటేలోగా, కక్షసాధింపు అనే అసలు నిజం ప్రపంచానికి రీచ్ అయింది! సరిగ్గా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అ�
నాగర్కర్నూల్కు తొలిసారిగా ప్రదాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో �
ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది.
చారిత్రక భువనగిరి కోట సకల హంగులతో అలరారనున్నది. ఏకశిల కొత్త సొబగులతో టూరిజం స్పాట్గా మారనున్నది. ఖిలా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 69 కోట్లు మంజూరు చేసింది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువుల్లా కనిపిస్తాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ వాలకమే అందుకు కారణం. ప్రధాని మోదీని ఆయన ఆకాశానిక�