‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ను ఢిల్లీ నేతలకు పంపుతున్�
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యా�
పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్, నిజామాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్ప�
అవినీతి కాంగ్రెస్ నైజం అని, అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన విషయం ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ వస్తే సమస్యలు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రధ�
కామారెడ్డి జిల్లా ఉండాల్నా... పోవాల్నా అంటూ కేసీఆర్ ప్రజలను అడిగారు. కొత్త జిల్లాలను రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బస్సు యాత్రలో వివరించారు. జిల్�
ప్రధాని మోదీకి మహిళలు ధరించే మంగళసూత్రాల విలువ తెలియదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల
కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న సంగతి బయటకు వచ్చిన నేపథ్యంలో ‘కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్'లో ప్రధాని మోదీ ఫొటో మాయమవడం లోక్సభ ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.
లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే స�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, రెండో నిందితుడు ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణలకు ప్రత్�
మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నద�
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3న మడికొండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బీజేపీ శ్రేణులు శుక్రవారం పరిశీలించారు. అంతకుముందు ఖిలా వరంగల్ల�
ప్రధాని మోదీ ఈనెల 30న సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్టు �