కామారెడ్డి జిల్లా ఉండాల్నా... పోవాల్నా అంటూ కేసీఆర్ ప్రజలను అడిగారు. కొత్త జిల్లాలను రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బస్సు యాత్రలో వివరించారు. జిల్�
ప్రధాని మోదీకి మహిళలు ధరించే మంగళసూత్రాల విలువ తెలియదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల
కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న సంగతి బయటకు వచ్చిన నేపథ్యంలో ‘కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్'లో ప్రధాని మోదీ ఫొటో మాయమవడం లోక్సభ ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.
లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే స�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, రెండో నిందితుడు ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణలకు ప్రత్�
మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ గుజరాత్పై గంపెడాశలు పెట్టుకున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంగా ఉన్నద�
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఓట్లు వచ్చాయా, లేదా? అని లెక్క తేల్చే పనిలో పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ మండలానికి ఎన్ని డబ్బులు పంపింది, అందులో ఎంత ముట్టింది? అని పనిలో పనిగ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3న మడికొండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బీజేపీ శ్రేణులు శుక్రవారం పరిశీలించారు. అంతకుముందు ఖిలా వరంగల్ల�
ప్రధాని మోదీ ఈనెల 30న సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్టు �
పసుపు బోర్డు పేరిట బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటనలు ఇంద్రజాలాన్ని తలపిస్తున్నాయి. ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
Ponnam Prabhakar | పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) వెన్నులో వణుకు పుడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar )అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండ�
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు.