ప్రధాని మోదీ వైఫల్యాల ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎండగట్టారని, ఇందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవ�
Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సారైనా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్
‘నేను కరీంనగర్లోనే పుట్టా.. గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా. తుది శ్వాస వరకూ కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా’ అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రాతినిథ్యం వహించే రెండు నియోజకవర్గాలు కలిపినా నా నియోజకవర్గం (మల్కాజిగిరి పార్లమెంటు స్థానం) అంత పెద్దగా ఉండవు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ల
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్కు పాకిస్థాన్ మాజీ మం త్రి చౌధరి ఫవాద్ హుస్సేన్ నుంచి ప్రశంసలు, మద్దతు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దర్యా ప్తు చేయాల్
అదానీ గ్రూప్పై కల్పిత, తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదానీ గ్రూప్పై చ�
వివాదాలు, కేసులతో ఆప్ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే..వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివా�
ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని ప్రజలు గుర
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ను ఢిల్లీ నేతలకు పంపుతున్�
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యా�
పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్, నిజామాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్ప�
అవినీతి కాంగ్రెస్ నైజం అని, అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన విషయం ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ వస్తే సమస్యలు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రధ�