చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా మూడు కారిడార్ (నడవా)లు నిర్మించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక న�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు.
ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సోమవారానికి వంద రోజులు పూర్తయ్యాయి. గడిచిన పదేండ్లలో కనిపించిన దూకుడు ఇప్పటి ఎన్డీఏ 3.0 సర్కారులో కనిపించట్లేదన్నది కాదనలేని సత్యం. ఇటీవలి లోక్సభ ఎన్నికల�
నాగపూర్- సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట మీదుగా సోమవారం నుంచి నడిపిస్తున్నట్లు స్థానిక రైల్వే ఇన్చార్జి సీసీఐ సజ్జన్లాల్ తెలిపారు. నాగపూర్ రైల్వేస్టేషన్లో �
వేదాలలో ప్రవచించిన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించాలంటే వివాహ వ్యవస్థ, అందులో ముఖ్యంగా లింగ సమానత్వం ఉండాలన్నది ధర్మ సిద్ధాంతం. సమానత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఒకరి మీద ఇంకొక�
గత వారం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. గత అయిదేండ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడ�
BV Raghavulu | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్బోర్డు చట్టాన్ని సవరించి మార్పులు చేయాలనుకోవడం అభ్యంతరకరమని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిస్తున్నాననే స్పృహ ల
ఇస్రో.. అంతరిక్ష రంగంలో విస్తృత పరిశోధనలు, నూతన ఆవిష్కరణతో ఆశ్చర్యపరుస్తున్న ఈ సంస్థ వైపు అమెరికాలోని నాసా సహా ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారిస్తున్నాయి. అతి తక్కువ వ్యయంతో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇ
ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు పోలండ్ బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం రాజధాని వార్సా చేరుకున్నారు. ఇక్కడి మిలటరీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
హామీలు గమ్యం అభివృద్ధి గాయం నలిగిపోతున్న తెలంగాణకు నాయకుడు కావాలి సంక్షేమ పథకాలు సావు వార్త మరణించిన సంక్షేమానికి ప్రాణం పోసే ప్రజా నాయకుడు కావాలి నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం తెలంగాణ స్వరాష్ట్�
పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్పై అత్యాచారం, హత్య జరగడంతో ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్నది. వైద్య విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కాస్త బీజేపీ శ్రేణుల రంగప్రవేశంతో రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. స్వా