కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) పేరు ఖరారైంది. సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. ఒక పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ద్రౌపది �
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)లో భాగం అయినందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపాడు.
Prime Minister Modi | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అక్కినేని ఫ్యామిలీతో భేటీ అయ్యాడు. నేడు కుటుంబ సమేతంగా మోడీని కలిసేందుకు నాగార్జునతో పాటు అమల, కొత్త జంట నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పార్లమెంట్�
దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జెడ్-మోర్హ్ సొరంగ మార్గాన్ని ప్రధా ని మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సొరంగంలోనికి వెళ్లిన మోద�
NTSE | ‘పరీక్షా పే చర్చా’ అంటూ ‘పీఆర్' స్టంట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు.. పేద విద్యార్థుల గోడు మాత్రం పట్టట్లేదు. ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక
దేశ సంపదలో 90 శాతం దళితుల శ్రమతోనే సృష్టించబడుతున్నా.. దళితులు, ఆదివాసీలు, అట్టడుగు శ్రామికవర్గాలు ఇంకా అణచివేతకు గురవుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనంతా అ
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో రూ.413 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ను సోమవారం ప్రారంభించనున్నారు. టెర్మినల్ను భారత ప్రధానమంత్రి మోదీ వీడ�
దేశంలో కష్టపడే ప్రజలున్నారు. రోజురోజుకు సంపద పెరుగుతూనే ఉన్నది. కానీ, ఆ పెరిగిన సంపద కొంతమంది చేతుల్లోకి చేరిపోతున్నది. పాలకులు తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్నార�