ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్�
Mallikarjun Kharge | నరేంద్ర మోదీ (Narendra Modi) ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తాడని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు (National president) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక ఆర్థికవ్యవస్థ (Indian Economy) లో ఇప్పుడు గుత�
ప్రధాని మోదీ సొంత నియోజక వర్గంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇటీవల వారణాసి జిల్లా డిప్యూటీ జైలర్ను జైలర్ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూడగా, తాజాగా ఓ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్ రే�
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మహిళలకు భద్రత కరువవుతున్నది. డిప్యూటీ జైలర్ అయిన తన తల్లిని ఆమె సీనియర్లు వేధిస్తున్నారని ఆమె కూతురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం లేఖ రాశారు. ఆ వేధింపులన�
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ మొదటిసారి భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లో హిందువులతోసహా మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాలన
పేద, మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. రూ.వేల కోట్లు తీసుకొని విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ల అప్పులను మాత్రం రైటాఫ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో బ్యాంకులు ఇ�
ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిటైర్ అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అందుకే ఆయన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కా ర్యాలయాన్ని సందర్శించారని శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధిస్తున్నారు. ఇతర దేశాల సంగతెలా ఉన్నా.. భారత్ మాత్రం ట్రంప్ ఆంక్షలకు తలొగ్గింది. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు ఉంటాయంటూ అగ్రరాజ్యాధినేత చేసిన హెచ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి సన్నిహితుడు. ట్రంప్ యంత్రాంగంలో మస్క్ది కీలక పాత్ర. దీంతో మస్క్ ఫ్యాక్టరీ నుంచి గ్రోక్ సేవలు అందుబాటులోకి రాగానే తొలుత బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు. అయితే, 20
దేశ రాజకీయాల్లో ‘గ్రోక్' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ‘ఎక్స్'కు చెందిన ఈ చాట్బాట్.. అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ.. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక�
కృష్ణాలో నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గపు ప్రచారం చేస్తున్నడు’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి తన సర్కారు, ఆ యన పార్టీ చేసిన పాపాలను కేసీఆర్పై నెట్టే
ఛాతీలోనొప్పి రావడంతో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖఢ్ ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్లో చేరారు. 73 ఏండ్ల ధన్ఖఢ్కు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనన
కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) పేరు ఖరారైంది. సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమైంది. ఒక పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ద్రౌపది �