ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో �
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం నిర్వహించే ప్రగతి సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆప్ జయభేరి మోగించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్య�
ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదన్న సంగతి సైప్రస్ అధ్యక్షుడు, తాను అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్లో నెలకొన్న యుద్ధ సంక్షోభాలపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్
ఇరాన్పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. నెతన్యాహూ గురువారం రాత్రి నుంచి వివిధ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో పుంఖానుపుంఖాలుగా ప్రసంగిస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభ తగ్గిపోతున్న సూచనలే అంతకంతకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉగ�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలో 25న ప్రత్యేకంగా ప్రగతి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణతోపాటు సంబంధిత రాష్ర్టాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం డ్యామ్న
దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని మోదీని కలుసుకునే సీనియర్ మంత్రులు సహా అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ను తప్పనిసరి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2025లో జపాన్ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే, ఈ అంచనా సగటు భారతీయుడి జీవన వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ, దాన్ని విస్మరిస్తూ దేశంలోని ఓ వర్గ
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంత�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లోని ఔరంగాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాకిచ్చింది. నిర్వాహకులు సభా ప్రాంగణంలో 30 వేల కుర్చీలు వేయగా, సభకు పట్టుమని 400 మంది లోపే హాజరయ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ