విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది. చెరసాలలు ఉరికొయ్యలు వెలుగును వంచించలేవనే నాటి పోరాట రగల్జెండా నినాదిలిప్పుడు తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నయి. తీవ్ర నిర్బంధాలు, చెరసాలను ఛేదిం�
కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు. భారతీయ దౌత్యవేత్తలు ఈ నెల 23న ఓక్విల్లేలోని వైష్ణోదేవి దేవాల�
ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ‘గ్లోబల్ సౌత్' దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘
గిరిజనులు, కొండరెడ్ల విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆభ భగవాన్ బిర్సాముండ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ట్రైకార్ జీఎం శంకర్రావు తెలిపారు. భ�
కేంద్ర-రాష్ర్టాలు, వివిధ రాష్ర్టాల మధ్య సమన్వయం, సహకారం కోసం అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత �
గణపతి పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన ఇంటికి రావటంలో తప్పేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రధాని మోదీని తన ఇంటికి ఆహ్వానించటంపై విమర్శలు చేస్తున్నవాళ్లను ఉద్దేశించి సీజేఐ మరోమ�
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదుల చర్యలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆదివారం ఒంటారియో రాష్ట్రం బ్రాంప్టన్లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు ఓ హిందూ ఆలయంపై దాడికి తెగబడ్డారు. ఖలిస్థాన్ జెండాలు చేతబూని.. ఆల
ప్రధాని మోదీ 2019 నుంచి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన అంశమేదైనా ఉందంటే అది జమిలి మాత్రమేనని చెప్పవచ్చు. 2022లోనే జమిలి ఎన్నికల ప్రక్రియ ఆచరణలోకి రావాల్సి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా అది వాయిదా పడింది. అంతేకాద�
‘కేంద్రాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నా.. రాష్ర్టానికి రావాల్సిన బొగ్గు బకాయిలు రూ.1.36 లక్షల కోట్లు విడుదల చేయండి’ అని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా జార్ఖండ్ ఎన్నికల ప్
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీ అయిన సమన్లను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకో�
ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ�
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మిస్తున్న నేవీ రాడార్ కేంద్రం ప్రాజెక్టుతో మానవ మనుగడే ప్రమాదమని వక్తలు అభిప్రాయపడ్డారు.