రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల సరేందర్ అన్నారు. బహిరంగ సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి హా
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు వి�
తెలంగాణ రాష్ట్ర ఆర్థోపెడిక్ వైద్యుల 9వ రాష్ట్ర సదస్సును మొట్ట మొదటిసారిగా కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు కోసా (కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ బంగారి స్వామి తెలి�
ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించార
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మా ణానికి కృషి చేశానని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు కట్టుబడి ఉండడంతోపాటు జనం సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేస
అమలుకు నోచని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిపై దృష్టి పెట్టాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపద్దు. సాగుకు కరెంట్, నీళ్లు ఇవ్వకుండా గోస పెట్టడం తగదు’ అని కాంగ్రెస్ నేతలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హితవు పలికారు.
బతుకమ్మ చీరెల బకాయిలు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నేతన్నల సంక్షేమం కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగి