వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణ శాఖాధికారి లెక్కల కిష్టయ్య సూచించారు. మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
కాగజ్నగర్లో పులి మృతి చెందిన ఘటనపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఎద్దును చంపిందన్న కోపంతోనే విషప్రయోగం చేసి పులిని హతమార్చినట్లు విచారణలో ముగ్గురు అంగీకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిప�
ఆయిల్పామ్ గెలల దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ స్పష్టం చేశారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 టాప్ ప్లేస్లో ఉందని గని మేనేజర్ ఈ తిరుపతి తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర�
రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. తన పదేండ్ల ప్రస్థానంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని ప్రజల ద్వార�
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ వరకు సుమారు 175 కిలో మీటర్ల మేర గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ‘ఫిషరీస్ కారిడార్' ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఇది తొ
మున్నేరు వరదల్లో జరిగిన ముంపు నష్టంపై సమగ్ర సర్వే చేపడుతున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. దానితోపాటు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ముంపునకు గురైన సాగుభూముల వివర�
దొంగలు స్థానికంగా ఉం టూ పోలీస్ వాళ్ళు ఎప్పుడు., ఎక్కడి నుంచి వస్తున్నా రో..? గమనించి దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారు తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకునే ముందడుగు వేస్తున్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ వద్దంటూ అమెరికాలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ గడ్డపై ముక్కు భూమికి రాసి, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వ�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని ఎంపీ రాములు ధీమా వ్యక్తం చేశారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. అచ్చంపేట పట్టణంలో శనివా రం ఏర్పాటు చేసి
న్సూరెన్స్ పాలసీలు తీసుకొని వాటి గురించి మర్చిపోయిన వాటిని లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో సరెండర్ చేస్తూ రూ.4 కోట్లు దోచేసిన ముఠాను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చే�
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-2023లో హనుమకొండలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో విజయాలను సాధించి, జాతీయస్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించినట్లు �