బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్
స్వచ్ఛమైన నీటి కోసం వినియోగించే నీటిశుద్ధి(ప్యూరిఫయర్స్) యంత్ర పరికరాలను నకిలీ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీసులు పట్టుకున్నారు. శనివారం బాలానగర్ డ
తుమ్మిళ్ల ఎత్తిపోతల మోటార్లకు నీరంది సజావుగా నడిచేందుకు టీబీ డ్యాం నుంచి ఇండెంట్ పెట్టాలని ఈఈ విజయ భాస్కర్తో మాట్లాడానని.. ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు.
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.4 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సోమ శంకర ప్రసాద్ తెలిపా�
మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంక�
జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు.
రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు పేర్కొన్నార
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
ఖతర్లో ఉపరాష్ట్రపతితో డిప్యూటీ ఎమిర్ సమావేశం రద్దు భారత దౌత్యవేత్తకు సమన్లు బహిరంగ క్షమాపణకు డిమాండ్ న్యూఢిల్లీ, జూన్ 7: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని �
హైదరాబాద్ : వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం న
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే
దేశ రాజకీయాల్లో శూన్యత దాన్ని పూరించేందుకు కృషి దేశాన్ని సరైన దారిలో నడపాలి దేశ ప్రజానీకాన్ని కదిలించాలి మీడియాతో సీఎం కేసీఆర్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, ఆ శూన�
హైదరాబాద్ : ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయం