రాజకీయాలతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సెస్ కార్యాలయ�
నేటి నుంచి ప్రారంభమవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాలయంలో విలేకర
రైతు సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, తెలంగాణ రాష్ర్టానికి ఇది వర ప్రదాయిని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రె
శాతవాహన న్యూరో డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు న్యూరో వైద్యుల 8వ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం రమణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జొన
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. భూదాన్ పోచంపల్లిలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బాండ్ పేపర్ బీజేపీని ఎవరూ నమ్మరని, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
గడచిన పదేండ్లలో వేర్వేరు పార్టీలకు చెందిన 740 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, వీరందరిపైనా ఆ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసిందని జేఎంఎం ఆరోపించింది.
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువతని పట్టి పీడిస్తున్న గంజాయి మత్తును వదిలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు.
సాగర్ ఎడమ కాల్వ కింద పంటలను ఎండబెట్టి, కృష్ణా జలాల పంపిణీని కేంద్రానికి అప్పగించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు.
కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో నల్లగొండ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరల
‘కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి మోసం చేయడమే నైజంగా అలవర్చుకుంది. గత ఎన్నికల ముందు అన్ని వర్గాలను మభ్యపెట్టి, మోసపూరిత మాటలతో అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది.
పాతకక్షల కారణంగా తనను ఎప్పుడైనా చంపేస్తాడన్న భయం ఒకరిది. తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న కోపం మరొకరిది. వారిద్దరూ కలిసి మరికొంత మంది స్నేహితులతో పాటు వచ్చి పక్కాగా ప్రణాళికను అమ�